Breaking News

మైనారిటీల పట్ల మెజారిటీ వివక్ష చూపే అలవాటును మానుకొన్న వెంటనే, మైనారిటీల ఉనికికి తావే వుండదు. అవి అంతరించిపోతాయి.

పై వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత డా: బి.ఆర్.అంబేద్కర్ 4-11-1948 నాడు అంటే మొదటిసారి రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టిన సందర్భంలో చేసిన ప్రసంగమిది. దీనితో మన ఏకీభవించవచ్చా?

No comments

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్