Breaking News

డా|| జాకీర్ నాయక్ పై టెర్రరిస్ట్ ముద్ర వేయడం సమంజసమా?

ఒక ప్రసంగీకుడు అదీ మతపరమైన విషయాలు చర్చించేటప్పుడు మనం పరిశీలించడం వల్ల కొంత అద్భుతమైన విషయపరిజ్ఞానం దొరుకుతుంది. అదీ అన్ని మతాల అధ్యయనకర్త అయిన జాకీర్ నాయక్ ప్రసంగాల వలనయితే మరీ ఉపయోగం ఉంటుంది.
ఎవరో మారణహోమానికి పాల్పడిన దుర్మార్గులు ఆ ప్రసంగాల వలనే ఇలా తయారయ్యానని తప్పుడు స్టేట్ మెంట్ ఇస్తే అది నిజమని నమ్మి మన భారతీయుడిగా ప్రపంచదేశాలలో ఖ్యాతిని నెలకొల్పుతున్న ఒక ధార్మిక ప్రసంగీకుడిని టెర్రరిస్ట్ అని ముద్ర వేయాలని చూడడం దారుణం కదూ?
అదే నిజమైతే జాకీర్ నాయక్ ప్రసంగాలకు ముస్లిములతో పాటు అన్ని మతవర్గాల ప్రజలు, మేధావులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. వారందరూ టేర్రరిస్తులుగా ఎందుకు మారడం లేదు?
జాకీర్ నాయక్ కంటే దారుణంగా మన నాయకులు ముఖ్యంగా RSS నాయకులు ఎన్ని మత విద్వేష ప్రసంగాలు చేయడం లేదు? ఇవేవీ దారుణం కాదా?
టెర్రరిస్టులు కేవలం ముస్లిములలోనే కాదు...అన్ని మతవర్గాలలోనూ ఉన్నారు.
అయితే అంతర్జాతీయంగా మీడియా కేవలం యూదుల,క్రైస్తవుల చేతుల్లో ఉంది కాబట్టి, వారికి బద్ధ శత్రువులు ముస్లింలే కాబట్టి మరీ ఎక్కువు చేస్తున్నారు. ప్రపoచం చేత నమ్మిస్తున్నారు. యూదుల,క్రైస్తవుల దారుణాలు ఇంతా,అంతా చెప్పండి?
ధర్మం దృష్టి తో కాక మతo దృష్టితో చూసేవాడికి అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది.

116 comments:


  1. ఎవరండీ ఈయన ? నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడిలా కనిపిస్తూన్నాడు ? ఇట్లాంటి పెద్దాయన ని పట్టుకుని అంతేసి అభాండాలు వేస్తున్నారా మీడియా వాళ్లు ?

    జిలేబి

    ReplyDelete
  2. జకీర్ నాయక్ నుండి నేర్చుకోవలిసింది ఏమిటంటే మొత్తం మూడు మతాల పవిత్ర గ్రంధాలనూ ఔపోసన పట్టారు. మనలాగా బట్టీ బట్టడం కాదు. ఎవరు ఏమి చెప్పారు అన్నదాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. మనకు ఏది మేలు చేస్తుందో దాన్నే ఫాలో అవమని చెప్పారు.

    హిందూయిజం గొప్పదయితే ఎలా గొప్పదో చెప్పండి అని చాలెంజ్ చేస్తున్నారు.అణిగిమణిగి వినయవిధేయతలతో ఉండడమే గొప్పదనం అయిపోదు.సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం ధీరుల లక్షణం !

    హిందూమతం ఏనాడూ తమమతంలోకి చేరమనిగానీ తమమతమే గొప్పది అని కానీ విశ్వసించదు.స్వధర్మాన్నే పాటించమని మాత్రం గట్టిగా చెప్పింది. హిందూమతం నుండి పరధర్మం లోకి కప్పదాట్లు వేసేవారు తన స్వధర్మం గురించి జకీర్ నాయక్ చెప్పే విషయాల గురించి తప్పుపడుతున్నారు అంటే వారికి వారి స్వధర్మం చెప్పే విషయాలపైనే అవగాహన లేదని అర్ధం అవుతుంది.ఏ మతం వారైనా పుట్టుకని మార్చడం సాధ్యం కాదు.

    శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
    స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

    ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే.

    ఈ స్వల్ప శ్లోకం హిందువులకు అర్ధం కాలేదు.ఆయన ఆచరించి చూపుతున్నారు.

    ReplyDelete
  3. K.S. Chowdary గారూ!
    ఈ పైన మీ వ్యాఖ్యలలో కొంత వైరుధ్యం కనిపిస్తుంది.
    ‘‘ఒక ప్రసంగీకుడు అదీ మతపరమైన విషయాలు చర్చించేటప్పుడు మనం పరిశీలించడం వల్ల కొంత అద్భుతమైన విషయపరిజ్ఞానం దొరుకుతుంది. అదీ అన్ని మతాల అధ్యయనకర్త అయిన జాకీర్ నాయక్ ప్రసంగాల వలనయితే మరీ ఉపయోగం ఉంటుంది.’’
    దీన్ని బట్టి, మీరు చేసిన ఇతర వ్యాఖ్యలనిబట్టి ఆయన చెప్పే విషయాలు ఎంతో ఉపయోగకరం, శాంతిని ప్రేరేపించేవని మీరు చెప్పదలచుకున్నట్లు నాకు అర్థమయింది.
    అయితే వెంటనే మీరు,
    ’’జాకీర్ నాయక్ కంటే దారుణంగా మన నాయకులు ముఖ్యంగా RSS నాయకులు ఎన్ని మత విద్వేష ప్రసంగాలు చేయడం లేదు? ఇవేవీ దారుణం కాదా?‘‘, అన్నారు.
    అంటే, ఏమిటి అర్థం? జాకీర్ నాయక్ ప్రసంగం దారుణమని మీరు అంగీకరిస్తున్నట్లేనా?
    అలా, అంగీకరిస్తే వైరుధ్యం అవుతుంది కదా?
    హిందూమతంలో విద్వేష పూరిత ప్రసంగం చేసేవాళ్ళని ఎవ్వరూ సమర్థించడంలేదు. అదే సమయంలో జాకీర్ నాయక్ మత దురహంకారి అని అతడిని క్షుణ్ణంగా చదివినవాళ్ళు చెప్పే విషయాన్ని పరిశీలించమనే కోరుతున్నా.
    హిందూమత దురహంకారులని ఖండిచడానికి జాకీర్ నాయక్ని సమర్థించక్కరలేదు.
    సరిగ్గా మూడు రోజుల క్రితం ఒక విదేశీయురాలు హిందూ మతాన్ని స్వీకరించిన మరియా వర్త్ అనే స్ర్రీ జాకీర్ నాయక్‌ను‌ తాత్త్వికంగా తూర్పారబడుతూ ఒక బహిరంగ లేఖ వ్రాసింది.
    "A Hindu's open letter to Jakir Nayak's Insanity" అని.
    దాని లంకె క్రింద ఇస్తున్నాను చూడండి.
    http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/hindus-maria-wirth-open-letter-zakir-naiks-insanity/
    జాకీర్ నాయక్ గురించి నేను అధ్యయనం చేసిన విషయాలు అతడిని ఒక మతోన్మాదిగానే రుజువు చేస్తున్నాయి.
    కొన్ని లంకెలు
    Is the Logic of Zakir Naik Reliable?
    http://www.unchangingword.com/naik_refuted.php
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    Exposing The self-proclaimed scholar of comparative religion,Fraud and Terrorist ZAKIR
    http://exposingzakirnaik.blogspot.in/
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    Why Muslims hate Zakir Naik so much?
    http://agniveer.com/hate-zakir/
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    Dr Zakir Naik's Fraud Exposed in Misusing Vedic Texts
    http://www.iskcondesiretree.com/profiles/blogs/dr-zakir-naiks-fraud-exposed

    పై లంకెల్లో రకరకాల మతపరమైన విశ్వాసాలుగలవాళ్ళు జాకీర్ నాయక్ మోసాన్ని, బూటకాన్ని బయటపెడుతూ ఇచ్చిన వివరణలు.
    ఇవేగాక, భారతదేశంలోని రకరకాల ముస్లిం విశ్వాసాలకు సంబంధించిన పెద్దలు ముక్తకంఠంతో అతడు ఇస్లామిక తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడని చెబుతున్న ఖండన లంకె ఇది
    http://scroll.in/article/811508/muslim-clerics-in-india-unite-against-superstar-televangelist-zakir-naik

    Muslim clerics in India unite against superstar televangelist Zakir Naik

    మీకు ఆసక్తి వుంటే ఇవన్నీ చదివి ఒక నిర్ణయానికి రండి.
    మీకు కావాలంటే ఇంకా బోలెడు సాధికారికమైన రుజువులున్నాయి.
    .................శ్రీనివాసుడు

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. స్వధర్మం విడిచి పరధర్మాన్ని స్వీకరించి ఆవిడ చెప్పేదేమిటి మేము వినేదేమిటి ?
      haribaabu
      సనాతన ధర్మాన్ని స్వీకరించడానికి క్రైస్తవంలో లాగ బాప్టిజం లాంటివి అక్కర్లేదు - అది తెలుసా?స్వధర్మానికి సంబంధించిన సాంకేతికపరమయిన నిర్వచనం ప్రకారం ఆమె ఇప్పుడు తన స్వధర్మంలోనే ఉంది - అది తెలుసుకో!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @neehaarika
      పుట్టుకతో వచ్చిన ధర్మమే స్వధర్మం ! పుట్టుకని చావుని మార్చడం హరిబాంబు వల్ల కూడా కాదు.

      W@haribabu
      can you put any of hindoo scripture that birth links to svsdharma!what gita and other scriptures asay about "gunakarma" amd "svabhaavajam" - whethedr in ancient belief or in modern science charecter doesn;t come by birth.Two brothers even they were twins will differ in charecter and that charecter is synonymous to "svadharma".

      DONT ALTER TRUTH!!!

      Delete
  5. @K.S. Chowdary:

    "ఒక ప్రసంగీకుడు": డా. జకీర్ నాయక్ ప్రసంగీకుడు కాదు, ఇస్లాం మాట ప్రచారకుడు. ఆయన చేస్తున్న పనులన్నీ దావా (అనగా ఇస్లాం లోకి ఆహ్వానం) తప్ప వేరే కాదు.

    "అన్ని మతాల అధ్యయనకర్త": ఆయనకు ఇస్లాం గురించి ఎంత తెలుసన్నది పక్కన పెడితే ఇతర మతాల గురించి మాత్రం మిడిమిడి జ్ఞానం.

    "తప్పుడు స్టేట్ మెంట్": అవి తప్పుడవని అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?

    "భారతీయుడిగా ప్రపంచదేశాలలో ఖ్యాతిని": యూకే కెనడా దేశాలు ఈయనను బాన్ చేయడమేనా ఆ ఖ్యాతి?

    "మీడియా కేవలం యూదుల,క్రైస్తవుల చేతుల్లో ఉంది": మన దేశంలో క్రైస్తవులు లేదా యూదులు మీడియాలో అతిస్వల్పం.

    I am not saying Dr. Naik is a terrorist: his accusers have not put up any credible evidence. The fact remains however he is a highly controversial person & his views (e.g. on gender) are objectionable in a modern secular nation.

    ReplyDelete
  6. What a load of Idealist crap!! Any person who takes his religions serious tend to be an A-hole. considering the fact, that Islam practices it's cult practices even to this day, this guy gotta be an A-hole.


    It's not like he is alone. I see a lot many A-holes in Hinduism and Christianity too.

    ReplyDelete
  7. జకీర్ నాయక్ తో వాదనకి దిగితే గెలవడం కాని, అతడుండిన విధంగా నిగ్రహంతో ఉండడం కాని కష్టమే. అయితే గెలిచిన ప్రతీ వాదమూ సత్యాన్నే ప్రకటిస్తోందా అన్నదీ, అసలు సత్యమేమిటన్నదీ రెండు ప్రశ్నలు.

    ReplyDelete
    Replies
    1. జకీర్ నాయక్ తోనే కాదు, ఏ మతోన్మాదితోనయినా ప్రత్యక్షంగాగాక రచనల ద్వారా వాదించి గెలవడం సుసాధ్యం. అలాగాక ప్రత్యక్షంగా దిగే వాదనలో మన ఊపిరితిత్తులలో ఉన్న బలం, వితండవాదం, గభాలున జ్ఞాపకం రావడం మొదలైనవి ప్రధానపాత్ర వహించే ప్రమాదం వుంది. అందుచేత, తాత్త్విక విషయాంశపరంగా అతడు చెప్పేవన్నీ బూటకాలని ముస్లిం మేధావులే రుజువు చేసేరు. పైన నేనిచ్చిన లంకెలలో ముస్లిం దియోబంద్ పండితుల లంకెలో ఆ వివరాలున్నాయి. అయితే, జకీర్ నాయక్ అలా రచనా మాధ్యమం ద్వారా పోటీకి సిద్ధమా అనేది ప్రశ్న.
      ఇక, ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుందా అనే విషయం గురించి 2010 లో ఒక గొప్ప టి.వి. చర్చ జరిగింది. దానిలో ఇస్లాం శాంతిని ప్రబోధించదు అని ఘంటాపథంగా నిరూపించారు. దాని లంకె ఇక్కడ చూడండి.
      Zeba Khan and Maajid Nawaz vs. Ayaan Hirsi Ali and Douglas Murray: Is Islam a Religion of Peace?

      https://www.youtube.com/watch?v=zUGmv5TGaTc

      ఇక సత్యం విషయానికి వస్తే ఏ విషయం గురించి సత్యం అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అన్ని విషయాల గురించీ, అన్ని కాలాలలో ఒకే రకమైన సత్యం వుండదు.
      సత్యం చలనశీలంగానూ, స్థిరంగారూ రెండు రకాలుగానూ వుంటుంది. మనం దేన్ని ఎన్నుకోవాలీ అన్నదే ముఖ్య సమస్య.

      Delete
  8. జకీర్ నాయక్ తో వాదనకి దిగితే గెలవడం కాని, అతడుండిన విధంగా నిగ్రహంతో ఉండడం కాని కష్టమే !

    Yes,True ...very balanced person.

    ReplyDelete

  9. ఇక సత్యం విషయానికి వస్తే ఏ విషయం గురించి సత్యం అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అన్ని విషయాల గురించీ, అన్ని కాలాలలో ఒకే రకమైన సత్యం వుండదు.
    సత్యం చలనశీలంగానూ, స్థిరంగారూ రెండు రకాలుగానూ వుంటుంది. మనం దేన్ని ఎన్నుకోవాలీ అన్నదే ముఖ్య సమస్య.

    సత్యం రెండు రకాలుగా ఉంటుందా ? సత్యం శివం సుందరం అన్నారు కదా ?
    మొత్తం మానవాళికంతటికీ మేలు చేసే సత్యమే శివం ! ఇస్లాం మావాళికంతటికీ మేలు చేస్తే అదే సత్యం !

    ReplyDelete
  10. మనం ఏ మతం ఆచరిస్తున్నామనేది ముఖ్యం కాదు.అన్ని మతాలలో లోపాలున్నాయి.మనం మనుషులుగా బతికితే చాలు అన్ని మతాలూ అద్భుతంగా కనిపిస్తాయి.జాకీర్ నాయక్ అంటారా ...ఆయన టెర్రరిస్టు కాదు.సూటిగా మాట్లాడతాడు.ఆయన చెప్పేది టెర్రరిజం అయితే ఇండియాలో ముఖ్యంగా మన సోకాల్డ్ నేతల్లో ఎనభై శాతం మంది టెర్రరిస్టులే...

    ReplyDelete
  11. అన్ని మతాల్లో లోపాలున్నాయని మనం చెప్పవలసింది జాకీర్ నాయక్‌కు. ఆ మాత్రంం వివేకం జాకీర్ నాయక్ కు వుంటే తన మతమే గొప్పదని మిగతా మతాలను విమర్శించడం, వెకిలిగా వ్యాఖ్యానాలు చేయడం, చివరకు, హిందూ మతంలో ఎదుటివాడికి నమస్తే అనడాన్ని కూడా ఎద్దేవాచేయడం, సూపీలను సమాధి ఆరాధకులని దూషించడం, ఇస్లాంలోని మిగతా తెగలను తూలనాడడం చేసేవాడు కాడు. నిజంగా జాకీర్ నాయక్ ముక్కు సూటిగా మాట్లాడే మనిషే అయితే భారతదేశం మరియు ఇంకా అనేక ముస్లిం దేశాలలోని ముస్లింమతపెద్దలు ఏకకంఠంతో అతడు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడని ఎందుకు తీర్మానిస్తారు?
    ముక్కుసూటిగా మాట్లాడడం వేరు, సత్యాన్ని హేతుబద్ధంగా వ్యాఖ్యానించడం వేరు. ముక్కుసూటిగా మాట్లాడటానికి జ్ఞానానికి సంబంధంలేదు. ముక్కుసూటిగా మాట్లాడటమే అర్హత అయితే మన దేశంలోని రాజకీయ నాయకుల్లో చాలామంది ముక్కుసూటిగానే మాట్లాడతారు.
    నేను పైన ఇచ్చిన దియోబంద్ ఇస్లామిక్ వెబ్సైట్ లో అతడిని తాత్త్వికంగా, హేతుబద్ధంగా ఖండించడం వున్నది ఆసక్తి వుంటే చదువకుని చర్చించవచ్చు.

    జాకీర్ నాయక్ లాగే హిందువులు కూడా ఇస్లాం గురించి మాట్లాడితే జరిగేదేమిటో ఊహించడానికే కష్టం!
    .....శ్రీనివాసుడు

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాసు గారూ మీరు చెప్పింది నిజమే.ముస్లింలలో పెద్దగ్రూపు జాకీర్ ను వ్యతిరేకిస్తుంది.ఎందుకంటే తను వహాబీ.నేను కూడా వహాబియిజాన్ని వ్యతిరేకిస్తా.కానీ తన మతమే గొప్పదని చెప్పుకోవటం ఇతర మతాలను కించ పర్చడం ఎలా అవుతుంది.తన మతంలో నమస్కారం ఎలా చేయాలని తను చెప్పుకోవడం న్యాయమే.నిజానికి చాలామంది హిందూవులకే తెలియని విషయాలు తను చెబుతాడు.సరే అతను తన మతం గురించి గొప్పగా చెప్పుకుంటూ తీవ్రవాదులను తయారు చేస్తున్నాడని అనుకుందాం.మరి హిందూ నాయకులు ఉదాహరణకు ప్రవీణ్ తొగాడియా లాంటివారు ముస్లింలను అవమానపరుస్తూ మాట్లాడుతున్న ఎన్ని వీడియోలు లేవు.అది మీకు తెలియనిది కాదు.మీరు చెప్పినట్లు హిందూవులు కూడా ఇస్లాం గురించి మాట్లాడుతున్నట్టే కదా.కాదని అంటారా..జాకీర్ భావజాలం అంది ఆయన నమ్మిన సిద్దాంతం అది.మాట్లాడుకునే హక్కు ఆయనకుంది.నేను చాలా వరకు ఆయన భావజాలంతో వ్యతిరేకిస్తా.బట్ ఆయన టెర్రరిస్ట్ అంటే ఆయనను అరెస్ట్ చేయాలంటే ముందుగా దేశభక్తి ముసుగులో ఇతర మతాలను అంతం చేయాలనే ఆపరేషన్ నడిపిస్తున్న తోగాడియాలంటి వందలమందిని అరెస్టు చేయాలి.అలా జరగడులెండి ..జాకీర్ నే అరెస్టు చేయొచ్చు.చివరగా నేను చెప్పేది ఒక్కటే ...మతాలు మన జీవన విధానాలు మాత్రమే..ముందుగా మనం మనుషులం మనుషులుగా బతుకుదాం.ఎదటివాడు ముస్లిం అయితే ఒకలాగా హిందూ అయితే మరొకలాగా స్పందించకుండా మనుషులుగా స్పందించడం అలవాటు చేసుకుందాం.ముందుగా మనం భారతీయుల ఆ తర్వాతే ఏ మతమైనా..కాదంటారా...

      Delete
  12. తన మతం గొప్పదని చెప్పుకోవడం వేరు, ఇతర మతాలని కించపరచడం వేరు. తన మతం గొప్పదని చెప్పుకోడానికి ఇతర మతాలని కించపరచవలసిన పని లేదు. ఇతర మతాలని కించపరచేవాడు కచ్చితంగా మతోన్మాదే అవుతాడు.
    అతడు హిందూ దేవుడైన గణేశుడిని, క్రైస్తవులని, సూపీలని, షియాలని, అహ్మదియాలని ఎలా కించపరచాడో, హిందూ నమస్తేని కూడా ఎలా నీచంగా మాట్లాడేడో వీడియోలలో మనం చూడవచ్చు. కావాలంటే లింక్స్ ఇస్తాను.
    అతడు ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడో ఈ వ్యాసం చూడవచ్చు.
    బంగ్లాదేశ్ నరమేధానికి కారణమైన Militant Rohan Imtiaz, son of an Awami League leader, propagated on Facebook last year quoting Peace TV’s controversial preacher Naik “urging all Muslims to be terrorists”.
    Militant Rohan Imtiaz, son of an Awami League leader, propagated on Facebook last year quoting Peace TV’s controversial preacher Naik “urging all Muslims to be terrorists”,
    ఇది వ్రాసింది జావేద్ ఆనంద్. July 5, 2016 న.
    దీనిలో ఇంకా వివరాలున్నాయి.
    https://sabrangindia.in/article/how-zakir-naik%E2%80%99s-words-can-hurt
    జాకీర భావజాలం, అతడు నమ్మిన సిద్ధాంత, దాన్ని మాట్లాడే హక్కు,దానికున్న పరిమితుల గురించి ఇంతకన్నా వివరంగా చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదేమో!
    ప్రవీణ్ తొగాడియా కి ఏ టి.వి. ఛానెల్ లేదు. వందలకొద్దీ తాజ్ మహల్ సెట్టింగుల భారీ ప్రదర్శనలు లేవు. ఇంటర్ నెట్ నిండా వీడియోలు లేవు. అతడి మాటలు విని ఉగ్రవాదులుగా ఎవరైనా మారేరా, ఏదైనా ఉగ్రదాడి చేసేరా అన్నది నాకు తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాను. ప్రవీణ్ తొగాడియా ఏదైనా మాట్లాడితే దాన్ని కోర్టు చూసుకుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది. అంతకుముందు పదేళ్ళున్న ప్రభుత్వం వందలమంది తొగాడియాలని ఎందుకు వదిలేసేరు?
    తొగాడియాతో జాకీర్ నాయక్ ని పోల్చడం మొదలుపెడితే అది అతడిని కించపరచినట్లా? లేక అతడి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని మెచ్చుకున్నట్లా?
    ఇక్కడ మూడు విషయాలున్నాయి,
    జాకీర్ నాయక్ తన మతం గురించి ఏం చెప్పేడు,
    ఇతర మతాలను ఎలా కించపరచాడు,
    ఇతర మతాలను కించపరచే ప్రయత్నంలో వాటి గురించిన బూటకపు వ్యాఖ్యానాలు ఎలా చేసాడు,
    మానవ విలువలను ఎలా మతం పేరిట కాలరాసే బోధనలు చేసేడు,
    స్త్రీలను ఎలా పరిగణించాలని చెప్పేడు,
    ఇతర జాతులని, మతస్థులని ఏం చేయాలని చెప్పేడు.
    చివరిగా ఈ చర్యలతో మత ఉగ్రవాదానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎలా తోడ్పడ్డాడు?
    వీటన్నింటి గురించి వరుసగా చర్చించుకుందామంటే అభ్యంతరంలేదు.
    మనం ముందుగా భారతీయులమనే మీ వ్యాఖ్యతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ, ఆ భారతదేశానికి జాకీర్ నాయక్, తొగాడియాలాంటివాళ్ళ వల్ల వచ్చే నాశనాన్ని ఆపడానికై కృషిచేద్దాం.
    అలాగే జాకీర్ నాయక్ ని తాత్త్వికంగా ఖండించిన వారు ఇద్దరు ముగ్గురు ముస్లిం ప్రముఖులున్నారు.
    వీలుంటే Tarek Fatah వీడియోలు చూడండి.
    ........శ్రీనివాసుడు

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటూ తేడాలు ఎందుకు శ్రీనివాసుడు గారూ అందరూ ఒకటే..కాందహార్ ఉదంతం ఎవరి హయాములో జరిగిందో మనందరికీ తెలుసు. స్త్రీలు పురుషులు కట్టుబాట్లూ అన్ని మతాలలో ఉన్నాయి.ఇప్పటి కాలానికి అవి చెల్లవు.మారుతున్న కాలంతో మనమూ మారాలి.నేనే చెబుతున్నాగా జాకీర్ నాయక్ విధానాలతో నేనూ విభేదిస్తానని.కానీ అతని వల్లే టెర్రరిజం అనడం సరికాదు.తోగాదియాకు టివి చానల్స్ లేవు నిజమే..కాని అతను వెదజల్లుతున్న భావజాలం మీకు తెలియదని అంటే ఆశ్చర్యంగా ఉంది.ఇక జాకీర్ భావజాలమని అంటారా..అది వాహబిజం సమర్ధనీయం కాదు బట్ అతను ఖురాన్ ను కోడ్ చేస్తూ ఇతర మతాల గ్రంథాలను ఉదాహరిస్తూ మాట్లాడతాడు.వాటిని ఎలా తప్పు పట్టగలం.ఖురాన్ లో ఉన్న కొన్ని అంశాలు చాల మందికి నచ్చకపోవచ్చు.ఇదే విధంగా మను ధర్మ శాస్త్రం మీదా లెక్కకు మించి అభ్యంతరాలున్నాయి.ఆ శాస్త్రాలను ఉటంకిస్తూ మాట్లాడే దార్మికులను ఇలా తప్పు పట్టగలరా..చర్చ ముగిస్తూ ఒక విషయం చెప్పనా..మన మనసులో ఉన్న భావానికి అనుగుణంగా వాదిస్తే ఎదుటి వారు ఏది మాట్లాడినా తప్పుగానే కనిపిస్తుంది..కదా...

      Delete
    2. * మను ధర్మ శాస్త్రం మీదా లెక్కకు మించి అభ్యంతరాలున్నాయి.ఆ శాస్త్రాలను ఉటంకిస్తూ మాట్లాడే దార్మికులను ఇలా తప్పు పట్టగలరా?*

      హిందూమతం గురించి ఎమి తెలియని వారే ఇట్లాంటివు రాస్తారు. హిందూమతం అన్యమతలకు మూలం లోనే తేడా ఉంది. హిందూ మతం ఒక ఫిలాసఫి. ఫిలాసఫి అనేది వాడి అనుభవాన్ని బట్టి వందరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అదే క్రైస్తవ, ఇస్లాం, కమ్యునిస్ట్ మతాలు డాక్ట్రిన్ లు, అంటే వాటికి ఒక మతగ్రంథం ఉంట్టుంది, అందులో రాసిన దానికనుగుణంగా నడుచుకోవాలి. హిందు మత గ్రంథాలు అనబడే వేదాలు,ఉపనిషత్ లు,భగవద్గీత మనుషుల ప్రశ్నలకు/సంశయాలను చర్చిస్తాయి, అంతేకాని,
      నువ్వు ఈపనే చేయాలి/ఈపని ఖచిత్తంగా చేయకుడదు అని ఎక్కడా చెప్పవు. ఈ పని చేస్తే నీకు ఫైలితంగా ఈ ఫలం వస్తుంది. ఆ పని చేయటమా వద్దా అనేది నీ ఛాయిస్.

      ఇక మనుధర్మ శాస్రం ఒక న్యాయశాస్ర గ్రంథం. అందులో చెప్పింది షరియా లా ఫైనల్ కాదు, కాలానుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. మనువు తరువాత ఇతరులు సుమరు ఒక ఇరవైసార్లు మనుశాస్రాన్ని కాలనుగుణంగా మార్పులు చేశారు. దేశ స్వాతంత్రవచ్చిన తరువాత హిందువులు కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.

      *ఆ శాస్త్రాలను ఉటంకిస్తూ మాట్లాడే దార్మికులను ఇలా తప్పు పట్టగలరా?*

      హిందువుల వరకు అలా తప్పుపట్టనవసరంలేదు. కారణం దార్మికులు ఆ శాస్త్రాలను గతం లో ఇలా ఉండేది అని ప్రవచనాలలో మాట్లాడటం వలన ఒకనాటి భారతదేశం, జీవనపరిస్థితులు తెలుస్తాయి. చరిత్రకారులు కూడా గతాన్ని చర్చిస్తారు. ఇది అలానే.

      Delete
  13. ఇతరమతాలని ఉదహరించడం వేరు, కించపరచడం వేరు. జాకీర్ నాయక్ యూదులు, క్రైస్తవులు, ముస్లింలలో ఇతర తెగలు, హిందువులు, బౌద్ధులు, షియాలు, సున్నీలు, అహ్మదియాలు అనే తేడాలేకుండా అన్ని మతాలవారినీ కించపరచడమే తప్పు.
    నేనేమీ మీతో వాదించడంలేదు. మీ ముస్లిం మేధావులు, జర్నలిస్టులు, తాత్త్వికులు, మతపెద్దలు చెప్పిన వివరాలనే మీకిస్తున్నాను. మనం ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే కేవలం మన రీజనింగ్, ఇంట్యూషన్ మీదే ఆధారపడడం కాకుండా, మనకంటే విజ్ఞులు,రీజనింగ్ కేపబిలిటీ వున్నవాళ్ళు చెప్పినదాన్ని విని, చదివి ఒక నిర్ణయం తీసుకోవాలి. జాకీర్ నాయక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడని వారందరూ చెప్పింది నేను చదివాను, ఇంకా నేను చదివిన సమాచారం చాలా వుంది, అవన్నీ చదివి ఒక నిర్ణయం తీసుకున్నాను. వాటిల్లో కొన్ని వివరాలు మీకిచ్చాను. మీకు నిజంగా తెలుసుకోవాలని వుంటే అవన్నీ చదివి ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ సమాచారం చాలకపోతే ఇంకా ఇస్తాను. వాటన్నింటికీ సాక్ష్యాలు జాకీర్ వీడియోలే వున్నాయి. అతడివల్ల మాత్రమే టెర్రరిజం అనడంలేదు. అతడు కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడనే నేను వివరాలిచ్చాను.
    పైన నేను ఇచ్చిన జావేద్ ఆనంద్ వ్యాసం చదివితే ఈ విషయం మీకు చక్కగా బోధపడవచ్చు.
    లేదూ, ‘‘ఇవన్నీ నేను చదవను, నా వరకూ చర్చ ముగిసింది’’ అంటే, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
    ......శ్రీనివాసుడు
    మాట్లాడుకునే ఇద్దరూ ఒకే భావదృక్పథం, సత్యాన్ని తెలుసుకుందామనే జిజ్ఞాస కలిగివుంటేనే సంవాదము (అంటే, discussion, or dialogue) అవుతుంది. ఇద్దరూ చెరో భావదృక్పథం కలిగివుంటే అది వివాదం (controversy) అవుతుంది.
    నేను ఎవరితోనూ వివాదం కోరుకోవడంలేదు. నేను ఇచ్చిన వివరాలన్నంటికీ జాకీర్ వీడియోలే ఆధారం నేను చూపించగలను. నేను పైన ఇచ్చిన వివరాలన్నీ చదివి ఒక నిర్ణయానికి రండి.

    ReplyDelete
    Replies
    1. బాగుందండీ ..మీరు మీరు చెప్పాల్సిందే చెబుతారు తప్ప ఎదుటివారు చెప్పేదాంట్లో పాయింట్ చూడరు..ఎవరో చెప్పింది విని చదివి మాట్లాడటం మంచిదే నేను అలాగే చేస్తాను కూడా..జాకీర్ నాయక్ స్పీచ్ విని అర్థం చేసుకునేంత భాష మాత్రం నాకు వచ్చు అనుకుంటున్నా..మీకు తోచిందే నిజమని మీరు వాదిస్తారు.ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు మాత్రమె అయ్యిందని మీరు అన్నారంటే మీరు విషయాన్ని ఏ కోణంలో విశ్లేషించగలరో అర్థమవుతున్నది.ఏది ఏమైనా తొక్కలో మతాల గురించి కాకుండా మనుషుల గురించి ఆలోచించటం మంచిది..

      Delete
    2. తొక్కలో మతాల గురించి మాట్లాడవద్దని చెప్పవలసింది జాకీర్ నాయక్‌కు. ఎవరో చెప్పింది విని మాట్లాడడం అంటే, ఎవడుబడితే వాడు చెప్పింది వినడం అని కాదు. ఆ విషయంలో జ్ఞానం, పాండిత్యం వున్నవాళ్ళని వినాలి, చదవాలి. జాకీర్ నాయక్ గురించి ఇంత వివరంగా చెబితే, లోకమంతా అతడు చెప్పినదాన్ని వివరంగా విశ్లేషించి అతడు మతోన్మాదాన్ని పెంచుతున్నాడని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ప్రమాణాలు చూపించి, అతడి వీడియోలు చూపించి చెబుతుంటే మీకు తోచిందే నిజమని వాదిస్తున్నారే! ముందు ఎదుటవాడు చెప్పినవి, లోకమంతా చెప్పినవి, ముస్లిం స్కాలర్లు, మేధావులు, పండితులు, జర్నలిస్టులు చెప్పింది చదవండి. అవి చదివి అతడి స్పీచ్ విని అర్థంచేసుకునేంత భాష నాకు వచ్చు అని చెబుతున్నారంటే మీరు విషయాన్ని ఏ కోణంలోగురించి విశ్లేషిస్తారో అర్థమవుతుంది.
      ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారు మనుష్యులు కాదా? వాళ్ల గురించి, ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నవాళ్ళ గురించి ప్రపంచమంతా చెబుతూవుంటే వినాలా, వద్దా?

      Delete
    3. అయ్యా శ్రీనివాసుడు గారూ మీరు ఒక గిరి గీసుకుని ఉన్నట్టున్నారు.జాకీర్ నాయక్ ను వ్యతిరేకించటమే పనిగా..నేను చెప్పేది ఒకసారి కూల్ గా మళ్ళీ చదవండి..నేను జాకీర్ భావజాలాన్ని వ్యతిరేకిస్తాను అనే చెప్పాను .కానీ అతనివల్లే తీవ్రవాదమని అంటే ఒప్పుకోను.అతను అతని విధానాలు చెప్పుకుంటున్నాడు.దానివల్లే టెర్రరిస్టులు పుట్టుకు వస్తే వాళ్ళు మరి ఎవరిని చంపుతున్నారు ముస్లింలనేగా...అతని విధానాల్లో లోపాలు ఉండవచ్చు..కాదనను,కానీ అతను ఇస్లాం గురించి మాటాలాడటం పాశ్చాత్యులకు నచ్చటం లేదు.ఇక దేవబందీలని అంటారా...పూర్తిగా విరుద్ధ భావజాలం.అందుకే అతన్ని వ్యతిరేకిస్తారు.ఎవరండీ మేధావులూ ఇస్లాం గురించి కాకుండా స్వంతభావాలు ప్రచారం చేసుకునేవాళ్ళా..జర్నలిసులంటారా..నేనూ జర్నలిస్తూనే..అన్ని మతాల గ్రంథాలు చదివే అలవాటు నాకుంది.గొప్పకాదు కానీ హిందూ పురాణాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఎంతో కొంత అవగాహన ఉంది.నేను అనేక విషయాలు ప్రస్తావించాను మీరు వాటిని పట్టించుకోక కేవలం జాకీర్ నే పట్టుకుని మాట్లాడుతున్నారు.నో డౌట్ జాకీర్ తీవ్రవాదుల గురువైతే మరి మిగతా మతాల డబ్బాలు కొడుతూ ఇతర మతస్థులను కించపరుస్తూ ప్రసంగాలు చేసేవారి మాట ఏమిటనే నేను ప్రశ్నిస్తున్నా.నేను చెప్పిందే మీరూ చెబుతున్నారు.కానీ నిగాతా విషయాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.నా కోణం జాకీర్ ను సమర్ధించటం కాదు.కానీ మీరు కేవలం మీ కోణంలో చూస్తున్నారు.ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అన్న మీరు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుందని ఎందుకు తెలుసుకోరు.ఈ ప్రభుత్వం అప్పుడూ ఉందిగా ఏం చేసిందో తెలియదా..మీకు నిజంగా విషయ పరిజ్ఞానమే ఉంటే ఉగ్రవాదం ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది దాని పోషకులు ఎవరు తెలిసి ఉండేది.ప్రపంచాపోలీసు పెట్రోల్ కోసం ఆడుతున్న వికృత క్రీడలో జనియించిన ఉగ్రవాదం పడగలో అమాయకులు బలి అవుతున్నారు.ఉగ్రవాదం ఉంటేనే పశ్చిమ దేశాలకు గుర్తింపు..కొంచెం ఓపెన్ గా ఆలోచించండి..జేకీర్ గానీ ఇంకెవరో గానీ ఆఫ్టరాల్ గాళ్ళే..అసలు మూలాలను వదిలేసి ఇలాంటివి పట్టుకుని వేలాడటం భావ్యమా..దయచేసి స్కాలర్లు మేధావులని పిలవబడే వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు కాకపోవచ్చు.అదే నిజమని మాత్రం వాదించకండి.ఎవరికీ తోచిన భాష్యం వాళ్ళు చెబుతున్నారు.మనలాగే..చనిపోతున్న వాళ్ళు మనుషులు కాదా అని ఆవేశంగా అడిగినట్టున్నారు.నిజమే ఎప్పుడూ చనిపోయేది మనుషులే.చంపేది రాక్షసులే..నాకొక బ్లాగ్ ఉంది తీవ్ర వాదులగురించి అప్పుడప్పుడూ రాస్తూ ఉంటా...వీలైతే చదవండి.

      Delete
  14. @Ghousuddin Shaik garu,

    నేను 9 సంవత్సరాలుగా బ్లాగింగ్ లో ఉన్నాను. హిందువులంతా దేవతలు ముస్లిం లంతా రాక్షసులు అన్నట్లుగా మాట్లాడేవారే గానీ మనవైపు కూడా తప్పులు ఉన్నాయి మనలో కూడా తప్పుడు మనుషులున్నారు అని ఒప్పుకున్నవాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు.ఒకసారి ప్రవీణ్ తొగాడియా మా కాలనీ దేవాలయానికి వచ్చాడు.(వీడికి గౌరవం ఇవ్వనవసరం లేదు) ఏం మాట్లాడుతాడా అని చూస్తున్నాను.మొదలు పెట్టడమే ఇస్ దేశ్ మే కుచ్ నాలాయక్ లోగోం నే ....అంటూ మొదలెట్టాడు మిగతాది అంతా యూట్యూబ్ వీడియోల్లో మాట్లాడే వాగుడే...రెచ్చగొట్టటమే వీడి పని.అంతా అయిపోయాక గోవు పేడతో తయారుచేసిన అగర్‌బత్తీలు, (వాడు వాగిన) సీడీలు కొనమని చెప్పి వెళ్ళిపోతుండగా నేను ముస్లిం లను ఎందుకు తిట్టావని అడిగి అద్వానీ ని అరెస్ట్ చేయడం లేదెందుకు అని అడిగాను.అంతే అక్కడ ఉన్న వాళ్ళంతా నామీదకి యుద్ధానికి దిగారు.

    ఇంతకీ నేను చెప్పేది ఏవిటంటే వాస్తవాలు చెప్పి ఇతరుల మనసు మార్చాలని చూస్తే మీ అమూల్యమైన సమయం వృధా తప్పించి ప్రయోజనం లేదు. నేను అందుకే వాళ్ళని ఉద్ధరించాలనే ప్రయత్నం పెట్టుకోను.మనం చెప్పాల్సింది చెప్పేసి ప్రక్కకి తప్పుకోవడమే ఉత్తమం !

    మనుషులను మార్చడానికెపుడూ ప్రయత్నించకూడదు.... మనమే మారాలి ! అనేది శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ! మీకు నచ్చితే వాడుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నీహారిక గారూ..నిజమే మీరు చెప్పింది.

      Delete
  15. మీరు కూడా ఒక గిరి గీసుకునే మాట్లాడుతున్నట్లున్నారు. జాకీర్ నాయక్ వలన మాత్రమే ఉగ్రవాదం ప్రబలుతుందని నేను అనడంలేదు. అతడు కూడా ఒక కారణమే అంటున్నాను. ప్రపంచంలో ప్రతి ఉగ్రవాద భావజాలానికీ ప్రపంచ పోలీసు ఒక్కడు మాత్రమే కారణం కాదు. మితిమీరిన మతమౌఢ్యం, మత ఛాందసం కూడా ప్రధాన కారణం. ప్రపంచ పోలీసుకు కావలసిన ఆయిల్ కోసం ఆడే ఆటలో పావులుగా మారిన సౌదీ అరేబియాలంటి మత ఛాందస దేశాలకు, అక్కడ నిత్యమూ ఒకరినొకరు చంపుకుంటున్న దేశాలకు సొంత బుఱ్ఱ లేదా? వ్యక్తిత్త్వం లేదా? వాళ్ళు ఒక్కసారి నోరు విప్పి, అమెరికా, నువ్వు మాకు అక్కరలేదు. మా దేశంనుండి నీ సైన్యాన్ని, ఆయుధాలని తొలగించు అనలేరా? అనడంలేదూ అంటే వాళ్ళు కేవలం పావులు మాత్రమే కాదు, పాత్రధారులు అని కూడా అర్థం కావడంలేదా?
    మధ్యప్రాచ్యంలో మత ఛాందసవాదం ఏ విధంగా మారణహోమం సృష్టిస్తూవుందో మనం రోజూ పేపర్లు చూస్తూనేవున్నాం కదా?
    జాకీర్ నాయక్ వల్లే టెర్రరిస్టులు పుట్టుకువస్తున్నారని నేను అనడంలేదు. అతడి ప్రసంగాలు కూడా ఒక కారణమని టెర్రరిస్టులే నిస్సిగ్గుగా పట్టుబడి చెప్పుకుంటున్నారు.
    జకీర్ గానీ, మరొకరు గానీ ఆఫ్ర్టాల్ గాళ్ళే అయినప్పుడు అసలు మూలాలు ఎవరు? సౌదీ అరేబియా వహాబీ ఉగ్రవాదమా?
    స్కాలర్లుగానీ, మరొకరుగానీ, ఎవరైనాగానీ వారు చెప్పేది నేనేమీ చదవను, వినను అంటే నేను చేనయగలిగింది లేదు. వాళ్ళు చెప్పింది ఒప్పుకోనక్కరలేదు. మీరు ఎలాగయితే నేను చెప్పినవన్నీ నిం కాదు అనుకుంటున్నారో, అలాగే, మీరు చెప్పింది కూడా నిజం కాదు అని నా భావాలని స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకుంది. అదే నిజమని చెప్పే అధికారం కూడా వుంది.
    మూలాలు కేవలం అమెరికాయే అయితే, అమెరికా చెబితేనే ఇదంతా జరుగుతోంది అని తెలిస్తే, ఇది చెప్పవలసింది నాకు కాదు, ఎవరయితే పావులుగా వున్నారో ఆయా దేశాలలోని ప్రజలకు, ప్రభుత్వాలకు, ముఖ్యంగా సౌదీ అరేబియాకు తెలియజేయండి.

    నేను పైన ఇచ్చిన సమాచారంలో బూటకాలు, కల్పనలు, అబద్ధాలు, తప్పుడు సమాచారం ఏమైనా వున్నట్లయితే వాటిని మీరు ఆయా రచయితలకి చెప్పవచ్చు. ఎందుకంటే జాకీర్ నాయక్ ఒక పావు మాత్రమే అని మీరు అనుకుంటున్నారు గనక ఆయా మూలాలని వాళ్ళకి చెబతే వాళ్ళ పొరపాటు గ్రహిస్తారు.
    జాకీర్ నాయక్ కేవలం పావు మాత్రమే అయితే, ఆ పావుకి తెలియదా తను వాడుకోబడుతున్నానని?
    మీరు కేవలం జాకీర్నే ఎందుకు పట్టుకు వ్రేలాడుతున్నాని అడిగేరు. ఈ వ్యాసం శీర్షిక ఏమిటి? జాకీర్ నాయక్ టెర్రరిస్టు ముద్ర వేయడం సమంజసమా? అని. దానికి సమాధానంగానే నేను ఇదంతా వ్రాసేను. ఇక మిగతా విషయాలు ఏవైనా ఇక్కడ చర్చించడం పొరపాటు. మీరు అనేక విషయాలు ప్రస్తావిసే ప్రస్తావించివుండవచ్చు. కానీ, మనం ఈ బ్లాగు ఓనర్ ఏ సబ్జెక్ట్ వ్రాసేడో దానికే పరిమితం అవడం ముఖ్యం. మీకు ఆసక్తి వుంటే ఇదే బ్లాగులో బ్లాగు ఓనర్ గారి అనుమతితో మీరు ప్రస్తావించామని చెప్పుకుంటున్న విషయాలలో దేని గురించి అయినా నేను చర్చించడానికి సిద్ధం. నా సొంత బ్లాగు, మీ సొంత బ్లాగు అని కాకుండా, రచ్చబండ అని పేరు పెట్టుకుని ఒక ఓపెన్ డిబేట్ కి అవకాశం కల్పిస్తూ, ఓ విన్నూత్న చర్చావేదికగా వున్న ఈ బ్లాగులోనే మన చర్చ మొదలుపెట్టడం సమంజసం. మీరు చెబుతున్న ఏ విషయం మీదనైనా సరే మనందరం చర్చిద్దాం. మీకు ఆసక్తివుంటే ఈ బ్లాగు నిర్వాహకులను అడిగి అనుమతి తీసుకోండి.




    ReplyDelete
  16. ఒక పనైపోయింది బాబూ !

    http://m.firstpost.com/india/zakir-naik-slaps-arnab-goswami-with-rs-500-crore-defamation-notice-for-running-hate-campaign-2922008.html

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. నీహారికJuly 29, 2016 at 12:49 AM
    అంతా అయిపోయాక గోవు పేడతో తయారుచేసిన అగర్‌బత్తీలు, (వాడు వాగిన) సీడీలు కొనమని చెప్పి వెళ్ళిపోతుండగా

    haribaabu
    ముస్లిమేతరులకి భయోత్పాతాన్ని కలిగించే ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఫ్రీగా పంచిపెట్టడం కన్నా పీల్చినవాళ్లకి ఆహ్లాదాన్ని కలిగించే అగరువత్తుల్ని అమ్మడం మంచిదేగా:-)

    ReplyDelete
  19. This comment has been removed by the author.

    ReplyDelete
  20. ఈరోజున ఇస్లామిక్ తీవ్రవాదం వైపుకి వెళ్తున్నవాళ్ళు చదువూసంధ్యా లేని బీద ముస్లిములు కాదు ఆధునిక విద్య అని మనం గొప్పగా చెప్తున్న పశ్చిమ దేశాల యూనివర్సిటీల్లో మంచ్జి పర్సెంటేజిలతో ప్యాసయి అటువైపికి పోకుండా ఉంటే మంచి డక్తర్లుగానో ఇంజనీర్లుగానో అధ్భుతంగా రాణించగలిగినవాళ్ళు ఎందుకు ఇతర్లని చంపడానికి అంత ఉత్సాహంగా వెళ్తున్నారు?ఇది చాలా కీలకమయిన విషయం.పైగా మారణాయుధాల్ని కొని,నేర్చుకుని,ప్రయోగించడానికి కావలసిన డబ్బూ,తీరికా,సమయమూ పుష్కలంగా ఉన్న కుటుంబాల నుంచే వెళ్తున్నారు. అంతకాలం పాటు ఆ భావజాలం ప్రభావంలో ఉండి ప్రణాలీకాబద్ధమైన హింసకి దిగుతున్నవాళ్ళ తన్లీదంద్రులు మాత్రం "మావాడు అంతపని చేస్తాదని అనుకోలేదండీ!" అని అమాయకంగా అంటున్నారు - ఇది వింతగా అనిపించడం లేదా?ఉగ్రవాదం గురించి విశ్లేషకులు చెప్తున్నదాని ప్రకారం ఒక కుర్రవాడు ఉగ్రవాదం వైపుకి వెళ్ళడానికి మూడు దశలు ఉంటాయి.జకీర్ నాయక్ ప్రసంగాలు విన్న్వాళ్ళు అందరూ తీవ్రవాదులు కావటం లేదు,నిజమే!కానీ ప్రతి మతంలోనూ నూటికి 90% మందికి మతానికి సంబంధించిన మూలగ్రంధాలతో పరిచయాం ఉండదు.ఇంట్లో ఒక మూల నాలుగు పటాలు పెట్టుకోవటం, కోరికలు ఉంటే తీర్చమని వేడుకోవటం తప్పించి మతంలో ఉన్న గంభీరమైన విషయాల గురించి వీరికి ఆసక్తి ఉందదు.అటు ముస్లిములలో ఉన్నా ఇటు హిందువులలో ఉన్నా క్రైస్తవంలో ఉన్నా ఇలాంటి వారివల్ల ప్రమాదమూ ఉందదు,ప్రమోదమూ ఉందదు! అన్ని మతాల్లోనూ ఈ క్యాటగిరీ జనాలు ఎకువమంది ఉన్నారు కాబట్టి అన్ని మతాలూ ఒక్కటే అని కూడా అనకూడదు. దైవం గురించిన నమ్మకాలు,పుట్టుక నుంచి చావు వరకు జరిపే కర్మకాందలు,ఆ మతస్థులు తప్పనిసరిగా చెయ్యాల్సిన,చెయ్యకూదని విధి నిషేధాలూ ఏ మతానికి ఆ మతానికి వేరు వేరుగా ఉంటాయి.హిందూ,ఇస్లాం,క్రైస్తవ,జొరాష్త్రియన్ - ఏ ఒక్క మతాన్నీ ఇతర మతాలతో కలపడాంకి ఇష్తపదని కొన్ని మౌలిక అంశాలు ఉంటాయి.జకీర్ నాయక్ చేస్తున్న కంపారిటివ్ రెలిజియస్ స్టడీస్ అనే హడావిడి పూర్తిగా తప్పు!ఒకప్పుడు భక్త్యార్ ఖ్లిల్జీ కూలగొట్టిన నలదా యూనివర్సిటీలో ప్రపంచంలో అన్ని మతాలకి సంబ్నధించిన గ్రాంధాలని సేకరించి భద్రపరిచి విశ్లేషణలు చేస్తూ ఉందటం జరిగింది - అది చాలా గంభీరమయిన విషయం!జకీర్ నయక్ లాగా ఇతరమతాల్ని వెక్క్తించి తన మతాన్ని పొగుడుకునే చకబారు తనం అక్కడ లేదు!

    తమ మతంలో ఉన్న గంభీరమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా రోజువారీ జీవితంలో అవసరమైంప్పుడు అద్ణ్ణం పెట్టుకంటూ బతికే వారు కాకుండా తమ మతంలో ఏముందో తెలుసుకోగలిగినవాళ్ళు,ముఖ్యంగా ఆ మతవిషయాల్ని మార్చే అధికారం కూడా ఉన్నవాళ్ళు ఇతర్లకి తమ మతం గురించి ఏమి చెప్తున్నారు అనేది తెలుసుకుని దాన్నిబట్టే ఆ మతం ఉన్నతమైందా,నీచమైందా అనేది అంచనా వెయ్యాలి.

    ఖురానులో ఇతర సంప్రదాయాల్ ప్ట్ల ఉన్న నిషేధాన్ని పట్టించుకోకుండా ఆధునిక విద్య మూలంగా స్వమతాని ధిక్కరిస్తున్నామేమో అనే సందేహాలతో అపరాధభావనలో ఉన్నవాళ్లకి మతం పట్ల నిష్ఠ ఉండటాన్ని గురించి నొక్కి చెప్తూ "మతం కోసం ఏం చ్గేసినా తప్పు లేదు" అనే సుభాషితాల వల్ల చదువుకుని బాగా దబ్బుండి ఉత్సాహంతో పఒంగిపొర్లే యువకులు మొదట చేసే పని ఢాకాలో చేసినట్టు ఏదో ఒక దుడుకుపని చెయ్యటం! కేవలం వ్యక్తిగతమైన దుడుకుతనం మాత్రమే కనిపించే ఆ మొదటి హింసాయుత సంఘటనలో దొ చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలిగినవాళ్ళని క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా అప్పటికే వ్యవస్థీకృతమైన ఉగ్రవాద ముఠాల్లో ఏదో ఒకటి రిక్రూట్ చేసుకోవటంతో రెందవదశ మొదలవుతుంది. రెండవదశలో ట్రైనర్లు చెప్పేది అంతా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ మళ్ళీ హింసకి దిగడానికి మానసికంగా సిద్ధం చెయ్యడమే!ప్రాణాలతో పట్టుబడిన వాళ్లలో మీకు తప్పు చేస్తున్నామనే భావన వాళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుందా?ఒకసారి ఆ దశలోకి వెళ్ళినవాళ్ళు వెనక్కి తిరిగురారు.జకీర్ నాయక్ ప్రభావం తొలిదశలో పనిచేస్తుంది.అతని ప్రసంగాలు విన్వాళ్ళు అందరూ ఉగ్రవాదులుగా మారకపోవడం అనేది ఒకటే అతనికి చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నది.అది బద్దలు కావడానికి కొంత సమయం పడుతుంది.

    -------------------------
    జకీర్ నాయక్ తో వాదనకి దిగితే గెలవడం కాని, అతడుండిన విధంగా నిగ్రహంతో ఉండడం కాని కష్టమే !

    Yes,True ...very balanced person.
    -------------------------
    హరిబాబు లాంటి చిచ్చరపిడుగు అతని సముఖానికి వెళ్ళనంతవరకే అతని గాంభీర్యం.ఒక్కసారి అతని ముఖాన హరిబాంబు పేలితే చాలు ముసుగు తొలిగిపోతుంది!

    హిందువుల్లో అందరూ గయ్యాళి భెతాళికలూ,సుకుమారపు శ్రీనివాసుడులే ఉండరు,అక్కడక్కడా నాలాంటి చిచ్చరపిడుగులూ ఉంటారు.జకీర్ నాయక్ మరియూ ఇస్లాం మతం పరువు పోగొట్టుకోకుండా ఉండాలనుకునేవాళ్ళు హరిబాబు జకీర్ నాయక్ ముందుకి వెళ్ళకుండా ఉంటే బాగుందుననై దణ్ణాలు పెట్టుకోండి!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నాకు హందీ రాదు గానీ నీకు తెలుగు సరిగ్గా చదవటం వచ్చా?జకీర్ నాయక్ తనమతంలో ఉన్న నిజాల్ని మాత్రమే చెప్తున్నాడా?అతనికి నిజంగా తన మతంలో ఉన్నది ఏమిటో తెలుసా?తన మతంలో ఏముందో కూడా తెలుసుకోలేనివాడు ఈత్ర మతాల గురించి మాట్లాడితే ఇతరులు కూడా ముస్లిముల గురించి మాట్లాడితే సగ్=హించి వూరుకోవాలి!

      While Zakir Naik appreciates that people of other religions allow Muslims to freely propagate Islam in their country, Naik preaches that the dissemination of other religions within an Islamic state must be forbidden because (he believes) other faiths are incorrect.

      "Why we should give freedom to you for propagating islam in our country,when you refuse freedom to others for propagating their religion?" అని అడిగే దమున్న మగాడు హిందువుల్లో ఒక్కడు కూడా లేడు!అందుకే జకీర్ నాయక్ అంతలా రెచ్చిపోగలుగుతున్నాడు.

      Delete
    3. @neehaarika
      మీరు నాతోనే చర్చించలేరు అతనితో చర్చిస్తారా ? ఎందుకండీ వాదన ?
      @haribaabu
      పోనీ అతని తరపున నువ్వు చర్చించగలవా?వటినీ వీటినీ కంపేర్ చెయ్యటం కాదు ఇస్లాము గురించి నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతాను.అవి కేవలం ప్రశ్నలు కాదు ఇస్లాములో మాత్రమే శాస్త్రీయత ఉంది అని జకీర్ నాయక్ అంటున్నాడు.ఆ శాస్త్రీయత గురించిన చాలెంజ్! అదినువ్వూ జకీర్ నాయక్ మాత్రమే కాదు ప్రపంచంలో ఇస్లాము గొప్పది అని రుజువు చేసుకోవాలనుకున్న ఏ ముస్లిం అయినా టేకప్ చెయ్యవచ్చు - బస్తీ మే సవాల్!

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. No,counter conditions are illegal!The problem to discusss is credibility of jakir nayak.When he is not encouraging other riligious people ina amuslim country he has no justiciable reason for praeching islaam in a non -islamic country.
      I CHALLENGE ONLY THAT SUPREMACY POINT.I AM NOT SAYING TJAT HINDUISM IS SUPERIOR - MIND IT!

      Delete
    7. Haribabu garu
      ప్రతి మతంలోనూ నూటికి 90% మందికి మతానికి సంబంధించిన మూలగ్రంధాలతో పరిచయాం ఉండదు.ఇంట్లో ఒక మూల నాలుగు పటాలు పెట్టుకోవటం, కోరికలు ఉంటే తీర్చమని వేడుకోవటం తప్పించి మతంలో ఉన్న గంభీరమైన విషయాల గురించి వీరికి ఆసక్తి ఉందదు.అటు ముస్లిములలో ఉన్నా ఇటు హిందువులలో ఉన్నా క్రైస్తవంలో ఉన్నా ఇలాంటి వారివల్ల ప్రమాదమూ ఉందదు,ప్రమోదమూ ఉందదు!"
      ఈ పై అభిప్రాయం కరెక్ట్ కాదు. నిజానికి ఈ మతోన్మాదం ఆయా మూల గ్రందాల అవగాహన లోపం వలన మాత్రమే వస్తుంది. అవగాహన ఉంటె ఇవేవీ జరగవు.ఖురాన్ లో జీహాద్ అంటే ఎదుటివాడిని చంపమని ఉందా? ఈ దిక్కుమాలిన మతోన్మాదులు చేసే పనులను బట్టి మొత్తం ఇస్లాంను విమర్శించడం చాలా పెద్ద తప్పు.అలా అనుకుంటే మన హిందూ మతోన్మాదులను బట్టి హిoదుశాస్త్రాలన్నీ మతోన్మాద గ్రంధాలేనా? అలా మనం ఒప్పుకోము గదా సర్?
      హరిబాబు లాంటి చిచ్చరపిడుగు అతని సముఖానికి వెళ్ళనంతవరకే అతని గాంభీర్యం.ఒక్కసారి అతని ముఖాన హరిబాంబు పేలితే చాలు ముసుగు తొలిగిపోతుంది!

      హిందువుల్లో అందరూ గయ్యాళి భెతాళికలూ,సుకుమారపు శ్రీనివాసుడులే ఉండరు,అక్కడక్కడా నాలాంటి చిచ్చరపిడుగులూ ఉంటారు.జకీర్ నాయక్ మరియూ ఇస్లాం మతం పరువు పోగొట్టుకోకుండా ఉండాలనుకునేవాళ్ళు హరిబాబు జకీర్ నాయక్ ముందుకి వెళ్ళకుండా ఉంటే బాగుందుననై దణ్ణాలు పెట్టుకోండి!
      ఇది మీ అహంకారం చూపిస్తుంది.సరేలెండి.మీకు అంత దమ్ము ఉంటె మంచిదే.
      ఒకటి మాత్రం నిజం విగ్రహారాదనలో ఉన్నవాళ్ళకి ఏమత గ్రంధము అర్ధం కానట్లే!ఇక సిద్ధాంతం ఏం మాట్లాడతంచెప్పండి.

      Delete
    8. @K.S. Chowdary
      హిందువుల్లో అందరూ గయ్యాళి భెతాళికలూ,సుకుమారపు శ్రీనివాసుడులే ఉండరు,అక్కడక్కడా నాలాంటి చిచ్చరపిడుగులూ ఉంటారు.జకీర్ నాయక్ మరియూ ఇస్లాం మతం పరువు పోగొట్టుకోకుండా ఉండాలనుకునేవాళ్ళు హరిబాబు జకీర్ నాయక్ ముందుకి వెళ్ళకుండా ఉంటే బాగుందుననై దణ్ణాలు పెట్టుకోండి!
      ఇది మీ అహంకారం చూపిస్తుంది.సరేలెండి.మీకు అంత దమ్ము ఉంటె మంచిదే.


      @haribabu
      నా దమ్ము ఇంతకుముందు గీత మరియూ హిందూమతం నిర్ద్వంద్వంగా విగ్రహారాదహనని సమర్ధిస్తున్నది అన్న వాదనలోనే తెలిసిందిగా!మీ అద్మ్ము ఏంటో చూస్తాను.జకీర్ నాయక్ దగ్గిర వెయ్యాలనుకున్న ప్రశ్నలకు మీరు గానీ ఇక్కడెవరో "నేనూ వహాబీ ముస్లిమునే" అని చెప్పుకుంటున్నవారు గానీ చెప్పగలరా?
      ---------------------------
      నేను వేస్తానన్న ప్రశ్నలు ఇవి:
      1).తమ మతం విగ్రహారాదనని ఏ రూపంలోనూ సమర్ధించదు,ప్రవక్త నిషేధించాడు అని చెప్తున్నారు,కానీ తనని తను ప్రవక్తగా చెప్పుకున్న తర్వాత కూడా అంతకు ముందే మక్కాలోని కాబా గుడిలో ఉన్న 360 విగ్రహాలను కూల్చినాక మూలవిరాట్టుని కూల్చకుండా ఉంచి పుష్పార్చనతో సహా అప్పటి వరకూ విగ్రహారాదకులు చేసిన అన్ని మర్యాదల్నీ కొనసాగించడం ఎందుకు జరిగింది?శిరోముండనం,తీర్ధ స్నానం చెయ్యటం,ప్రదక్షిణ చెయ్యటం - ఇవన్నీ విగ్రహారాధకులు చేసేవి.ఒక్క పుష్పార్చన మాత్రం తరచుగా చెయ్యకపోయినా ప్రవక్త చేసినట్టు చారిత్రకంగా రికార్డ్ అయి ఉంది.
      2).సంగీతం త్రాగుడుతో సమానం:ముస్లిం అయినవాడు ఎవడూ పా డకూడదు,ఆ డకూడదు అంటున్నారు,కానీ మసీదు గోదల మీద నుంచి మూజ్జిన్ చదివే కల్మా రాగయుక్తంగా ఎందుకు ఉంటుంది?అబ్బబ్బె,అది కేవలం కేకలు వెయ్యటమే అనకుండా కాస్త యస్వీబీసీ చానెల్లో వచ్చే వేదపఠనంలో ఉన్న లయతో దాన్ని పోల్చి చూసి అప్పుడు మాట్లాదండి:-)
      3).సాతానిక్ వెర్సస్ గురించి:ఒకసారి దేవుడితో సంభాషించి ఆఖరి ప్రవక్తగా నిర్ధారణ అయిన వ్యక్తిని సైతాన్ ఎట్లా లోబరచుకొర్గలిగాడు?ఆ వ్యవహారం అంతా జోకులా తయారై అప్పుడే చాలమంది అహ్మద్ ఖురేషీని పిచ్చివాడి కింద జమకట్టి అతన్ని వదిలిపోవటం అబద్ధమా?
      4).మా ఇస్లామంతంలో మాత్రమే శాస్త్రీయత ఉంది అంటున్న జకీర్ నాయక్ లాంటివారి దృష్టిలో శాస్త్రీయత అంటే ఏమిటి?అల్లా ఏం చెప్తే అది శాస్త్రీయం అంటే కుదర్దు!చెప్తున్న మాటల్లో వైరుధ్యాలు లేకుండా ఉందటం,చెప్పిన మాటకీ చేస్తున్న చేతకీ సంబంధం ఉండటం - ఈ లెక్క ప్రకారం ముస్లిములు పైన చెప్పీన పొంతన లేని ద్వంద్వాల్లో ఏదో ఓకదాన్ని వదిలెయ్యాలి
      P.S: తమ మతంలో శాస్త్రీయత ఉంది అని నిరూపించుకోవాలంటే ఇప్పుడు ముస్లిములు విగ్రహారాదహ ప్రశస్తం అని ఒప్పుకోవాలి లేదా హజ్ యాత్ర ఆపివెయ్యాలి.సంగీతాన్నీ ఇతర కళ;నీ ప్రోత్సహించాలి లేదా మూజ్జిను కల్మా చదివేటప్పుడు దీర్ఘాలు తియ్యడాన్ని అపేయ్యాలి.
      ---------------------------
      ఆ మతంలో అది ఉంది,ఈ మతంలో ఇది ఉంది అని కంపారిజన్ సుత్తి వెయ్యకుండా నేను అడిగిన ప్రశ్నలన్నీ అధికారైకమైన అహ్మద్ ఖురేషీ జీవితం నుంచి తీసుకున్నవే గాబట్టి మీకు దమ్ముంతే అవన్నీ అబద్ధాలని రుజువు చేసే శాస్త్రీయమైన జవాబులు చెప్పవచ్చు!

      Delete
    9. K.S. Chowdary gaaru,
      నేను చిచ్చరపిడుగు ఆని చెప్పుకున్నందుకు అహంకారం అన్నారు.మరి నీహారిక "మెరు నాతోనే వాదించలేరు" అనీ "నేను ప్రతిసారీ ఇలాగే వదిలేస్తుంటే పోటుగాడిలా పోజులు కొడుతున్నావు" అని గొప్పలు చెప్పుకున్నదిగా - మీ తరపున నాతో పోట్లాడింది గాబట్టి ఆవిడది ఆత్మవిశ్వాసం అంటారు కాబోలు!

      ప్రతి మనిషికీ తనమీద తనకి గొప ఒపీనియనే ఉంటుంది,అది కామన్.కొందరు అతి వినయం కొద్దీ బయటికి చెప్పుకోరు - అంతే!ఇక్కడి మీ కామెంటులో చివరి భాగమే తీసుకోండి - "ఒకటి మాత్రం నిజం విగ్రహారాదనలో ఉన్నవాళ్ళకి ఏమత గ్రంధము అర్ధం కానట్లే!ఇక సిద్ధాంతం ఏం మాట్లాడతంచెప్పండి." అంటున్నారు,దీనర్ధం ఏమిటి?విగ్రహారాధకుల మెదడు/తల/మేధస్సు చిన్నది కాబట్టే వారికన్నా ఎన్నోరెట్లు మెదడు/తల/మేధస్సు పెద్దదిగా ఉన్న మేధావులు ప్రవచించిన ఇస్లాము గురించి గురించి ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేరు అని కదా!స్వోత్కర్ష మీలోనూ ఉంది,కకపోతే తనని గురిన్వ్హి తను చిచ్చరపిడుగు అని చెప్పుకుంటూ దొరికిపోయిన హరిబాబును వెటకారం ఆడటానికి తప్ప డైరెక్టుగా మేము చాలా తెలివైనవాళ్ళం అని ఎక్కడా బయటికి చెప్పుకోరు - అంతేనా!అందుకే నేను ఏ ప్రతిపాదనలొ చెయ్యడం లేదు.కొని పర్శ్నలూ డిగాను - అదీ మీ మతం చెప్పే విషయాలలోని పరస్పర వైరుధ్యాల గురించి.మీరు కొంచెం విడమరిచి చెప్పి నా అహంకారం మీద ఒక బాంబు వేసి పగలగొట్టవచ్చును కదా!

      అక్కడికీ నేను అడగటం ఇస్లాము గురించీ ఖురాన్ గురించె ప్రవక్త గురించీ తెలిసినవాళనే అడిగాను,కానీ వాటి గురించి ఏమీ తెలియని నీహారిక చర్చలోకి వచ్చి సూటిగా జవాబులు చెప్పకుండా "సాతానిక్ వెర్సస్ గురించి జకీర్ నాయక్ మహాశయుణి అడగటం దేనికీ?" అని సోది మాట్లాడి జారుకుంది!ఇట్లా నాకు ఉబోసలు ఇచ్చి తప్పుకోకుండా నాకు జ్ఞానబోధ చెయ్యటానికి ప్రయత్నించండి?!

      Delete
    10. నిహారిక గారు రాసిన వ్యాఖ్యలు అన్నిటిని దాదాపు తీసివేశారు.ఈ చర్చను తరువాత చదువుదామనుకొన్నాను. ఇప్పుడు సగం వ్యాఖ్యలు లేవు. మీరు ఇలా ఎందుకు చేశారో అర్థం కాలేదు.

      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. K.S. Chowdary gaaru,
      చదరంగంలో శగటును కొట్టటానికి బంటును పణం పెడతారు - బెయిట్ అంటారు ఆ ఎత్తుని!చర్చలు కూడా యుద్ధాలే కాబట్టి అప్పుడపుడు కీలకమయిన చోట అలాంటి ఎత్తుల్నే వేస్తాను:-)నాకు నేను చిచ్చరపిడుగుని అని చెప్పుకోగానే "ఈ హరిబాబు అహంకారం ప్రదర్శిస్తున్నాడు,ఇతని పొగరుబోతుతనాన్ని ఎండగడదాం,కొంచెం బుద్ధి చెప్పుదాం - మన ఔన్నత్యాన్ని చూపించుకుందాం" అని డిసైడ్ అయిపోయి నాకు పాఠాలు మాత్రం చెప్పి నేను వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా తప్పుకోకండి!మేధస్సు/సంస్కారం/జ్ఞానం/పాండిత్యం/లోకజ్ఞానం/శాస్త్రీయత లాంటివి అంతా ముస్లిముల దగ్గిరే పోగుపడి ఉన్నాయని భ్రమల్లో తేలియాడకండి.ఇస్లాం వయస్సు ఎంత?సనాతన ధర్మం వయస్సు ఎంత?

      నన్ను అధిక్షేపించినందుకు సారీ అయినా చెప్పాలి,నా ప్రశ్నలకి జవాబులు అయినా చెప్పాలి - ఏమీ చెయ్యకుండా మౌనంగా ఉండటం మీలాంటి మర్యాదస్తులకి న్యాయం కాదు.కనీసం సారీ అయినా చెప్తే గాయపడిన నా స్వాభిమానం ఓదార్పు పొందుతుంది.

      Delete
    13. This comment has been removed by the author.

      Delete
    14. @K.S. Chowdary
      ఖురాన్ లో జీహాద్ అంటే ఎదుటివాడిని చంపమని ఉందా? ఈ దిక్కుమాలిన మతోన్మాదులు చేసే పనులను బట్టి మొత్తం ఇస్లాంను విమర్శించడం చాలా పెద్ద తప్పు.

      @haribaabu
      అంత ధీమాగా "ఖురానులో ఎదటివాడిని చంపమని ఉందా?" అని చాలెంజి చేస్తున్నారు గాబట్టి మీకు ఉదాహరణలు ఇవ్వాలని సరదా పుట్టింది.సాక్షాత్తూ ప్రవక్తగారి సొంతనోటి నుంచి వచ్చిన సురాలే ఇవి:
      It is wrong to kill the innocents,but not innocent if rejects allah

      Alla loveth not those who reject faith (Sura 3:32)
      Be ruthless to Infidels (Sura 48:29)
      Make war on the infidels (Sura 9:123,Sura 66:9)
      mohammad gifted a sword to ali,the sword has a name "julfikar".

      Al that 1400 yeras of islaamic propagation is filled with destruction,stampede,atrocities towards womenfolk.

      just ahmad khuraeshi fought more than 60 wars in his 22 years of prophethood.

      పాపం,ఇస్లాము గురించి ఎవరికీ ఏమీ తెలియదనీ వారూ మీరూ ఏమి చెప్తే అదే నమ్మే వెర్రివెధవలతోనే లోకమంతా నిండి ఉందనీ ఎంత అమాయకంగా ఉన్నారో - కళ్ళు తెరిచి చూదండి!

      సారీ,సారీ - వెలుగుని మీరు తట్టుకోలేరు.కళ్లు బైర్లు కమ్ముతాయి.అసలు రెండు నేత్రములూ పూర్తిగా పోయి అంధులై "నడిపించు నా నావా!నా తెడ్డు విరిగిపోయె దేవా!!" అని పాడుకుంటూ ఉండిపోవలసి వస్తుంది.కాబట్టి మీరు ఇప్పట్లాగే చీకట్లో ఉండటమే మంచిది మీకు.

      "సాక్ష్యం" అనే బ్లాగు పేరుకు న్యాయం చెయ్యడానికైనా ఈ సాక్ష్యాల్ని మీరు ఒప్పుకుని తీరాలి!
      హరిబాబు అహంకారాన్ని తగ్గించడానికైనా మీరు రంగంలోకి దిగి చిచ్చరపిడుగును బిత్తరపోయేలా చేసి ఇస్లామును మరింత పైకి పంపించాలి:-)

      Delete
  21. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. హిందువులు మొదటినుంచీ మా మతంలో అసలు తప్పులు లేవు అని ఎప్పుడూ అనట్లేదు.మార్క్సిస్టు చరిత్రకారులు కూడా హిందొమతాన్ని "స్వయంచాలిత గడియారం" అన్నారు.అంటే,తనకు తనే రిపేరు చేసుకుంటూ కదలగలిగిన లక్షణం ఉంది. మానవావిర్భావం సుమారు ఒక లక్షన్నర సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖందంలో జరిగిందని ఆధునికక్ పరిశోధనలతో నిర్ద్వందంగా తేల్చడం జరిగింది,ఆ తొలి మానవసమూహం మూడుసార్లు ఆఫ్రికా ఖండాన్ని దాటింది. మూడవసారి కదిలిన సమూహం భారతదేశాన్ని చేరుకుని ఇక్కడి వాతావరణం అన్నిరకాలుగా అనుకూలంగా ఉందటంతో తామరతంపరగా పెరిగింది. ఈరోజున అన్ని ఖండాలలోనూ ఉన్న నాగరికులందరికీ భాష,సంస్కృతి అన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళిన మానవ సమూహం ద్వారానే అందినాయి.ఒఒకసారి ఎలాంటి అవరోధాలూ లేకుండా ఆఫ్రికా నుంచి బయలుదేరిన అ ఈ సమూహం భారత దేశాన్ని చేరిన తర్వాత ఇక ఆఫ్రికా ఖందం నుంచి మానవ సమూహాల కదలిక ఆగిపోయిందనీ,ఇప్పుడు అన్ని ఖండాలలోనూ ఉన్న మానవ సమూహాలు అప్పుడు భారత్ నుంచి వెళ్ళినవేననీ కూడా ఆధునిక విజ్ఞానులు నిర్ధారించారు.

      ఈ గమనాగమన సమూహ చలనాలు అన్నీ ఒక భాష పుటిన తర్వాతనే జరిగాయని తెలుసుకుంటే ఎక్కడో సుమేరియన్ భాష లో తెలుగ్యు భాషకి సంబంధించిన పదాలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది.ఇట్లాంటివి తెలిస్తే గానీ హృదయవైశాల్యం పెరగదు.మనుషుల్ని విడదీసి చూపించి తమ మతాని పాటించని వాళ్లని చంపెయ్యాలని చూసే చావుతెలివి ఉన్న్వాళ్లకి హిందువులు ఎప్పటినుంచో చెప్తున్న "వసుధైవ కుటుంబం" అనే మాట ఎక్కడం లేదు,పైన హిందువులకే సంకుచితత్వాన్ని అంట్గడుతున్నారు!ఇప్పుడు ఉన్న మతప్రచారకులో "అన్ని మతాలొ మంచివే,ప్రతివారూ తాం మతంలో ఉన మంచిని నిష్ఠగా పాటించుకుంటే అందరికీ మంచిది" అని హిందూ మతప్రచారకులు మాత్రమే చెప్తున్నారు.క్రైస్తవులు యేసును నమ్మకపోతే నువు నరకంలోకి పడిపోతావు అని శాపాలు పెట్టి ఇంద్డిరెక్టుగా భయపెడుతుంటే అహ్మదీయులు అల్లా ఒక్కదే దేవుడు,అతన్ని నమ్మకపోతే జెహాద్ చేసి మిమ్మల్ని చంపేస్తాం అని ద్డిరెక్టుగా భయపెట్టి అందర్నె తమ మతంలోకి లాక్కుని సంఖ్యని పెంచుకోవాల్ని చూస్తున్నారు - అయినా వాళ్ళు ఇతరమతస్తులతో శాంతియుతసహజీవనం చేస్తున్న అమాయకులేనట, ఏమి వింత ఇది?

      Delete
  22. While he appreciates that people of other religions allow Muslims to freely propagate Islam in their country, Naik preaches that the dissemination of other religions within an Islamic state must be forbidden because (he believes) other faiths are incorrect,.

    ముస్లిం దేశాల్ల్లో ఇతర మతాల్ని ప్రచారం చేసుకోవటానికి అంగీకరించనివాడిని ముస్లిమేతర దేశాల్లో ఇస్లామును ప్రచారం చహెసుకోవటానికి ఇతర్లు ఎందుకు అంగీకరించాలి?

    ఇతర మతాల్ని తప్పు అని అంత ధీమాగా ఎట్లా చెప్పగలుగుతున్నాడు?ఇతర మతాల్ని గురించి ఇస్లామిక్ దేశాలో ప్రచారం చేసుకోనివ్వకపోవడానికి అతని సమర్ధన ఏమిటో తెలుసా?ఇస్లాము ముందు ఇతర మతాల్ని ప్రోత్సహించటం 2+2=4 అని చెప్పడానికి బదులు 2+2=3 అనటంలా ఉంటుందట!ఆ గణితసూత్రం భారతీయ ఋషులు కనిపెట్టిందే - దాన్ని బట్టే తెలుసుకోవచ్చు అతడి మేధస్సు లోతు ఎంతో!ఈపాటి గుడిపూడి జంగానికి అలాంటిదే అయిన భేతాళిక సమర్ధనలు:-)

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. "మీరు నాతోనే చర్చించలేరు" అ- అన్నది ఏమిటి?వ్యక్తిగతమైన వ్యాఖ్య కాదా? మీతో చర్చించక్లుండా నేను ఎప్పుడు వెనక్కి తగ్గాను!మీ భాష జాగ్రత్తగా ఉంచుకుని ఎదటివాళ్లని విమర్శించండి.ఏకపక్షపు సభ్యతాసూత్రాలు చెప్పకుండా ఉణ్తే బాగుంటుంది నీహారిక గారూ.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. ఒక పెళ్ళయిన ఆడదానిగా పరాయి మొగాడి గురించి "నాకు లాడెనూ,లాడెనుకి నేనూ" అనటం గురించి ఎట్ళా సమర్ధించుకుంటావు?నువ్వు ఎక్కడబడితే అక్కడ మొదట అలాంటి కామెంట్లు వెయ్యటం,వ్యతిరేకత రాగానే డెలిట్ చేసి నా బ్లాగులో కామెంటర్లు బూతులు మాట్లాడుతున్నారని అనటం,జవాబు అడిగితే అది పబ్లిష్ చేసి జవాబు చెప్పకుండా కుళ్ళుజోకులు వెయ్యటం - ఇవాన్నీ నీకు నువ్వు పత్తితుని అని అనుకుని చేస్తునావా?నీ ఇంటికి నాయిల్లు ఎంత దూరమో నా యింటికి నీ ఇల్లూ అంతే దూరం.నీ దగ్గిర నీతులు చెప్పించుకోవాల్సిన దుస్థితిలో లేను నేను.నన్ను తప్పు పట్టబొయేముందు నీ తప్పును తెలుసుకో.నీ గయ్యాళితనం నీ మొగుడి దగ్గిర చూపించుకో - అని నేనూ అనగలను.

      మొదట పర్సనల్ ఎటాక్ చేసింది నువు.పైన నా గురించే రిపోర్ట్ చెస్తున్నావు - దీన్ని ఏమంటారు గయాళి తనం అని కాక.ఈ సాక్ష్యాలు చాలా?

      Delete
  25. Mr.KS Choudary,

    Please hold his comments !

    ReplyDelete
  26. నేను వేస్తానన్న ప్రశ్నలు ఇవి:
    1).తమ మతం విగ్రహారాదనని ఏ రూపంలోనూ సమర్ధించదు,ప్రవక్త నిషేధించాడు అని చెప్తున్నారు,కానీ తనని తను ప్రవక్తగా చెప్పుకున్న తర్వాత కూడా అంతకు ముందే మక్కాలోని కాబా గుడిలో ఉన్న 360 విగ్రహాలను కూల్చినాక మూలవిరాట్టుని కూల్చకుండా ఉంచి పుష్పార్చనతో సహా అప్పటి వరకూ విగ్రహారాదకులు చేసిన అన్ని మర్యాదల్నీ కొనసాగించడం ఎందుకు జరిగింది?శిరోముండనం,తీర్ధ స్నానం చెయ్యటం,ప్రదక్షిణ చెయ్యటం - ఇవన్నీ విగ్రహారాధకులు చేసేవి.ఒక్క పుష్పార్చన మాత్రం తరచుగా చెయ్యకపోయినా ప్రవక్త చేసినట్టు చారిత్రకంగా రికార్డ్ అయి ఉంది.
    2).సంగీతం త్రాగుడుతో సమానం:ముస్లిం అయినవాడు ఎవడూ పా డకూడదు,ఆ డకూడదు అంటున్నారు,కానీ మసీదు గోదల మీద నుంచి మూజ్జిన్ చదివే కల్మా రాగయుక్తంగా ఎందుకు ఉంటుంది?అబ్బబ్బె,అది కేవలం కేకలు వెయ్యటమే అనకుండా కాస్త యస్వీబీసీ చానెల్లో వచ్చే వేదపఠనంలో ఉన్న లయతో దాన్ని పోల్చి చూసి అప్పుడు మాట్లాదండి:-)
    3).సాతానిక్ వెర్సస్ గురించి:ఒకసారి దేవుడితో సంభాషించి ఆఖరి ప్రవక్తగా నిర్ధారణ అయిన వ్యక్తిని సైతాన్ ఎట్లా లోబరచుకొర్గలిగాడు?ఆ వ్యవహారం అంతా జోకులా తయారై అప్పుడే చాలమంది అహ్మద్ ఖురేషీని పిచ్చివాడి కింద జమకట్టి అతన్ని వదిలిపోవటం అబద్ధమా?
    4).మా ఇస్లామంతంలో మాత్రమే శాస్త్రీయత ఉంది అంటున్న జకీర్ నాయక్ లాంటివారి దృష్టిలో శాస్త్రీయత అంటే ఏమిటి?అల్లా ఏం చెప్తే అది శాస్త్రీయం అంటే కుదర్దు!చెప్తున్న మాటల్లో వైరుధ్యాలు లేకుండా ఉందటం,చెప్పిన మాటకీ చేస్తున్న చేతకీ సంబంధం ఉండటం - ఈ లెక్క ప్రకారం ముస్లిములు పైన చెప్పీన పొంతన లేని ద్వంద్వాల్లో ఏదో ఓకదాన్ని వదిలెయ్యాలి
    P.S: తమ మతంలో శాస్త్రీయత ఉంది అని నిరూపించుకోవాలంటే ఇప్పుడు ముస్లిములు విగ్రహారాదహ ప్రశస్తం అని ఒప్పుకోవాలి లేదా హజ్ యాత్ర ఆపివెయ్యాలి.సంగీతాన్నీ ఇతర కళ;నీ ప్రోత్సహించాలి లేదా మూజ్జిను కల్మా చదివేటప్పుడు దీర్ఘాలు తియ్యడాన్ని అపేయ్యాలి.ఇవేవీ అపకుండా గుట్టుగా బతకాలంటే హిందువుల్ని అతిగా కెలకకూడదు.

    ReplyDelete
  27. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. నిన్ను ప్రశ్న అడిగిన నా కామెంట్ పబ్లిష్ చేసి దానికి జవాబు చెప్పకుండా కుళ్ళుజోకులు వేస్తే అది జవాబు ఎట్లా అవుతుంది?నువ్వు వేసే లక్షాతొంభై పోష్టులు చదవాల్సిన అవసరం నాకేమిటి

      Delete
    2. నిన్ను ప్రశ్న అడిగిన నా కామెంట్ పబ్లిష్ చేసి దానికి జవాబు చెప్పకుండా కుళ్ళుజోకులు వేస్తే అది జవాబు ఎట్లా అవుతుంది?నువ్వు వేసే లక్షాతొంభై పోష్టులు చదవాల్సిన అవసరం నాకేమిటి

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. @neehaarika
      నువ్వు ఈ రోజు నా పేరుతో చర్చకు పిలిచావు. మళ్ళీ చెపుతున్నా నువ్వు వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా వాదనలో నన్ను గెల్చిన నాడు ఒప్పుకుంటా హరిబాబు పోటుగాడని !

      haribabu
      I never challenged anybody here personally.What I declared si only "జకీర్ నాయక్ మరియూ ఇస్లాం మతం పరువు పోగొట్టుకోకుండా ఉండాలనుకునేవాళ్ళు హరిబాబు జకీర్ నాయక్ ముందుకి వెళ్ళకుండా ఉంటే బాగుందుననై దణ్ణాలు పెట్టుకోండి!" and It is not at all a challenge/Dual fight.

      I only entered into discussion after your personal comment "నాతోనే చర్చించలేరు అతనితో చర్చిస్తారా ? ఎందుకండీ వాదన ?"

      HARI NEVER SURRENDERS BEFORE HIS ENEMY!

      Delete
  28. This comment has been removed by the author.

    ReplyDelete
  29. This comment has been removed by the author.

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఈ సాటానిక్ వెర్సస్ అనేవి కూడా దేవుడు ఆఖరి ప్రవక్త అని నిర్ధారించిన అహ్మద్ ఖురీషీ గారు చెప్పినవే గనక!ఇస్లాము గురించి బేసిక్స్ కూడా తెలియకుండా తెలుసుకోవాలని కూడా అనుకోకుండా చర్చించటానికి తయారయిన నువు పరిశోధన గురించి నాకు సలహాలుఇవ్వటం:-)

      Delete
    3. మహమ్మదు తాను ప్రవక్తనని అప్పటి దేవుళ్లందరూ నిజమైన వారు కాదనీ వారిని దూషించాడు. మొదట వీటిని తేలిగ్గానే తీసుకున్నారు అక్కడి ప్రజలు. కొన్నాళ్ళ తరువాత మహమ్మదు ఉపన్యాసాలిస్తూ దారిన వెడుతున్న వారందరినీ పిలుస్తూ తన మతంలోకి చేరమన్నాడు. వీటిని అక్కడి పౌరులు పెద్దగా పట్టించుకోలేదు. వారందరూ “ఆ అదిగో స్వర్గాలగురించి మాట్లాడే అబూ ముత్తాలిబ్ మనవడు చూడండి” అని అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మహమ్మదు తన నాలుకకి పదును పెంచి అక్కడి పౌరులు పూజిస్తున్న దేవతలను దూషించడం మొదలుపెట్టాడు. మహమ్మదు దేవతలను తిట్టి ఊరుకోలేదు, అక్కడి పౌరులందరినీ ఉద్దేశించి వారి పూర్వీకులందరూ నరకంలో ఉన్నారని తనను నమ్మనందుకు బాధలు అనుభవిస్తున్నారని దెప్పటం మొదలుపెట్టాడు.

      దీంతో అక్కడి పౌరులకు అతని మీద ఏహ్యత ఏర్పడింది. అది కోపంగా రూపుదాల్చడానికి పెద్ద సమయం పట్టలేదు. తమ దేవుళ్ళని తిట్టేసరికి అక్కడి పౌరులు తట్టుకోలేక్ మహమ్మదు అనుచరులను హింసించడం మొదలుపెట్టేవారు.ఎక్కువగా ప్రముఖ కుటుంబాలకు చెందనివారిని మాత్రమే హింసించేవారు. మధ్యలో ఒకసారి కొంతమంది ముస్లిములు (పదకొండు మంది) తమ భార్యా బిడ్డలతో సహా అబిస్సీనియాకు పారిపోయారు. వారిని వెంటాడిన ఖొరేషియా తెగ ప్రజలు వారిని పట్టుకొనేలోపే వారు ఓడ ఎక్కి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ కొన్ని మార్పులు గమనించవచ్చు. ఇలా ముస్లిములను (ముసల్మానులు) వేధించకమునుపు (చేజేతులారా చేసుకున్నది) సందేశాలు కాస్త చిన్నగా (పావుపేజీ), అందంగా, భాష అంతా ప్రశాంతంగా ఉండేవి. కానీ ముస్లిముల మీద వేధింపులు ఎక్కువయ్యేకొద్దీ సందేశాలలో కోపం, ఇతరులను తిట్టడం, పొడవు (ఒకటి నుంచి ఒకటిన్నర పేజీ) బాగా ఎక్కువయ్యాయి.కొన్ని సార్లు కొన్ని సందేశాలు ఇతర సందేశాలను తప్పనేవి. ఒక సందేశం ముందు వచ్చిన సందేశం తప్పని, ఇప్పుడు వస్తున్నది మాత్రమే నిజమని చెప్పేవి. వీటినే సాతానిక్ వెర్సెస్ (Satanic Verses) అంటారు. అందరూ సందేశాలు నిజము కాదని అనుకోవడం మొదలుపెట్టారు. "ఒకవేళ నిజమే అయితే, ఏవి నిజం, ఏవి కావు? సైతాను కూడా సందేశాలు పంపగలుగుతున్నాడంటే మహమ్మదును ఎంతమాత్రం నమ్మగలం?" అని అనుకున్నారు. మూడు నెలలు కూడా గడవకుండానే వారిలో కొందరు వెనుకకు తిరిగి పోయారు.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. సాటానిక్ వెర్సెస్ యొక్క అసలు కధ తెలుసుకుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలనిపిస్తుంది.

      జీసస్ ఏది చెప్పినా పూర్తి స్పృహలో ఉండి మామూలుగా శిష్యులతో మాట్లాడుతూనే చెప్పాడు గానీ ఈ ప్రవక్త ఏదీ స్పృహలో ఉండి చెప్పేవడు కాదు.ఇప్పటి గణాచారులకి మల్లే అదేదో రకం భ్రమలోకి వెళ్ళిపోయి ఆ భ్రమలో ఏదేదో వాగేసి తెలివిలోకి వస్తూ ఉందేలా జరిగేది వ్యవహారం.మొదట్లో జనం పిచ్చగా జోకుల మీద జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళు.భక్తులు పెరిగాక కొందరు తెలివైన వాళ్ళు వాటిలో ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటూ(?) ఉండటంతో గట్టిగా నిలదీశారు:-(

      ఏం చెప్పాలో తెలియక గాబోలు పుసుక్కున మొదటివి సాతాను చెప్పినవి పొమ్మన్నాడు.దాంతో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి “అంటే,నీతో దేవుడే కాదు సాతాను కూడా మాట్లాడుతున్నాడా,నువ్వు చెప్పేదాంట్లో ఏది దేవుడు చెప్తున్నవో,ఏవి సైతాను చెప్తున్నవో నీకే తెలియదు – నిన్ను మేం నమ్మం ఫో!” అని శంకరాభరణంలో ఆండాళ్ళు లెవేల్లో తూనాబొడ్డనేశారు:-)

      Delete
  31. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @neehaarika
      ప్రస్థుతానికి మూడు మతాలలనూ కంపేర్ చేస్తే ఇస్లాం లోనే స్త్రీలకు స్వేచ్చ ఉంది కాబట్టి ఇస్లాం మతమే ఎక్కువ శాస్త్రీయత కలిగి ఉంది.

      @haribabu
      according to zakir naayak బాగా తన్నులు తినొచ్చు - చావకుండా బతికి ఉంచుతార్లే,మళ్ళీ మళ్ళీ తన్నడానికి!

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. ముస్లిమేతరులు ఆదర్శవంతులుగా పోజు కొట్టటం కోసం పెద్దమనిషి తరహాలో ముస్లిం మతాన్ని మెచ్చుకున్నా వారికి నచ్చదు!ఆ మతస్థులు కానివార్ని ఎవర్నీ వారు సమానస్థాయిలో ఆదరించరు."యూదులనూ,ముస్లిమేతరుల్నీ వారి మతాచారాల ప్రకారం మర్యాదలు చెయకండి.వీలున్నంతవరకూ దారి పక్కకి తోసెయ్యడానికి ప్రయత్నించండి!" అని కూడా ఉద్బోధించహ్డం జరిగింది.ఆ మతష్తుల అసంఖ్య పెరగడం వల్ల గానీ మరే కారణం వల్ల గానీ మీఎఉ వారికి దగ్గిరగా వెళ్ళడం అంటూ జరిగితే ఏదో ఒకనాటికి ఇస్లాము మతాన్ని స్వీకరించడమా మొండిగా మీ మతానికి కట్టుబడి జెహాదీల చేతుల్లో చచ్చిపోవడమా అనేది తేల్చుకుని మరీ అభిమానించండి = పారా హుషార్!

      Delete
  32. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. @neehaarika
      This is the reason why I hate you !
      @haribabu
      ఇట్లాంటి మాటలంటనే నాకు ఖోపం వచ్చేస్తుంది - జాటర్ ఢమాల్ అనేస్తానంతే:-)

      Delete
  33. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ANY "Religion" or "Group" That USES FEAR, KILLS You for Not JOINING, KILLS You for LEAVING, OR Kills You for Any Other "Reason" IS a CULT and a FRAUD. And NOT FROM GOD!GOD IS LOVE And HIS TRUE Friends Have LOVE and ARE LOVED.

      Delete
  34. నీ కుళ్ళుజోకులు చదవటం బోరుగా ఉంది బంగారం,కొంచెం నీ సోది ఆపుదూ!మీ ఆయన రెండు చేతులా సంపాదించి తెస్తుంటే తీరిగ్గా కూచున్నావు,మాకు నీ అంత తీరిక లేదు.అచ్చుతప్పులు వస్తాయి.ఈ అచ్చుతప్పుల్నే అర్ధం చేసుకోలేనివాళు సనాతన ధర్మాని యెట్లా అర్ధం చేసుకోగలరు?

    ఇక్కడ నిజమైన ముస్లిములు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్పదల్చుకున్నది ఒకటే.తన మతాన్ని పొగుడుకోవటం మాత్రమే చెయ్యటం లేదు జకీర్ నాయక్.గణేశుడి ప్రస్తావన తీసుకొచ్చి మరొక మతం వారి నమ్మ్మకాల్ని వెక్కిరిస్తున్నాడు.అట్లా ఇతర మతాల్ని వెక్కిరించటం ద్వారానే తన మతం గొపది అని చెప్పుకోఅవ్డమే ప్రజన్ అనుకుంటే ఆ ప్రజన్ తనకి మత్రమే ఉన్న అపురూపమైన లక్షణం యేమీ కాదు.పీకి [ఆకం పెట్టడానికి తగులుకుంటే ఇంకో మతంతో పోల్చనక్కర లేదు,ఇస్లాములో ఉన్న కొన్ని విషయాల గురించి నిలదీస్తే చాలు జకీర్ నాయక్ మాత్రమే కాదు ఇతర ముస్లిం [పండితులు కూడా తలలౌ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితిలో నిలబడతారు - ఖబడ్దార్!

    ఈ క్రింది విష్యం నింజమా కాదా అనేది స్పష్టీకరించి చెప్తే దాని మీద కూడా ముస్లిములు తప్పకుండా జవాబు చెప్పి తీరాల్సిన కొన్ని హాస్యస్ఫోరకమైన ప్రశ్నలు ఉన్నాయి.మోద్ట ఈ పాఠం సరయినదేనా కాదా తేల్చి చెప్పండి.ఇది సరైన వెర్షన్ కాకపోతే సలు వెర్షన్ చెపండి.

    "ఒకసారి మహమ్మదుకు ఒక కల వచ్చింది. దాని సారాంశం ఇది. తనను గేబ్రియేలు రెక్కలగుర్రం మీద జెరూసలేంలోని గుడి వద్దకు తీసుకువెళ్ళినట్లు, అక్కడ ముందటి ప్రవక్తలందరూ తనను ఆహ్వానించినట్లు, అక్కడినుంచి ఒకదానిపై ఒక స్వర్గంగా ఏడవ స్వర్గం వరకు వెళ్ళినట్లు కలగన్నాడు. ఆ కలలో మహమ్మదుకు అల్లా ఏడవ స్వర్గంలో కనబడ్డాడు. అప్పుడు అల్లా తన భక్తులందరూ ప్రతీరోజూ యాభైసార్లు తనకు ప్రర్థనలు చెయ్యాలని ఆదేశించాడు. దానికి మహమ్మదు సరేనని ఒప్పుకొని తిరిగివస్తుండగా ద్వారం వద్ద వేచిచూస్తున్న గేబ్రియేలు అల్లా ఏమి చెప్పాడని అడిగాడు. దానికి మహమ్మదు జరిగినది చెప్పాడు. అప్పుడు గేబ్రియేలు “రోజుకు యాభైసార్లంటే కష్టం కదా కొంచెం తగ్గించమని అడుగు”, అని మహమ్మదుకు చెబితే అప్పుడు మహమ్మదు సరేనని వెళ్ళి అల్లాను అడిగాడు. అందుకు అల్లా సరే రోజుకు నలభైఅయిదు సార్లు ప్రార్థనలు చేయమని చెప్పాడు. మహమ్మదు తిరిగివస్తుండగా ద్వారం వద్ద గేబ్రియేలు ఆపి మళ్ళీ తగ్గించమని అడుగమని చెప్పాడు. ఇలా ప్రతీసారి అల్లా అయిదు తగ్గిస్తూ చివరకు రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు చెయ్యాలని ఆదేశించాడు. ఈ సంఘటనను మహమ్మదు ఇతరులకు చెప్పగా మక్కావాసులు నవ్వారు, ముస్లిములు చాలా సంతోషించారు."

    కొందరు అసలు ఖురాన్ ఏదవ స్వర్గం కాదు పదవ స్వర్గం అని చెప్పింది అనీ కొన్ని వంకలు పెట్టారు.వెషన్ ఖచ్చితమైనది అని తెలిశాకనే ప్రశ్నలు వెయ్యడం ఉచితంగా ఉంటుందని నా ఉద్దేశం.

    P.S:స్వతఃసిద్ధంగా నాకు ఇదివరకు గానీ ఇప్పుడు గానీ ఇస్లాము పట్ల ద్వేషం గానీ జకీర్ నాయక్ పట్ల ఈర్ష్య గానీ లేవు.సనాతన ధర్మం ఆడంబరాలతో కూడిన ప్రచారానికీ ఇతర్లని బలవంతంగా తనలోకి లాక్కుని అందర్నీ ఒకే మూసలోకి లాగడానికీ వ్యతిరేకం.బహుళ దేవతారాధనకి వారు చెప్పినది "రుచిభేదం",ఇందులో ప్రతి వ్యక్తికీ ఆరాధనా పద్ధతులలో స్వేచ్చ ఉంటుంది!పైన @నీహారిక "విగ్రహారాధన తప్పని చెప్పలేదు" అని ఖురానుకి తప్పుడు వివరణ ఇస్తుంటే ముస్లిములు ఎవరూ ఖండించడం లేదు,ఎందుకని?

    ReplyDelete
  35. రోజుకు యాభైసార్లు తనని ప్రార్ధించాలని ఆయన చెప్పడం,ఈయన సరేనని రావడం,గేటు దగ్గిర నిల్బడ్డ గాబ్రియేలు కున్న లోకజ్ఞానం కూడా లేదు ఆ దేవుడికీ ఈ ప్రవక్తకీ:-)ఒక్కొక్కసారి ఐదు తగ్గిస్తూ పదిసార్లు రానూ పోనూ తిరిగినవాడు అత్యంత ప్రజ్ఞావంతుదైన ప్రవక్త:-)అకక్డ దేవుడు ఎట్లా కనపడ్డాడు,ఎట్లా వినపడ్డాడు - రూపం లేని దేవుణ్ణి ప్రవక్త ఎట్లా గుర్తు పట్టాడు?సైతానిక్ వెర్సస్ మాదిరి ఇక్కడ కనపడింది సైతాను కాదని నమ్మడం ఎష్లా?!

    ReplyDelete
  36. This comment has been removed by the author.

    ReplyDelete
  37. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ఇస్లాము యొక్క చరిత్ర చదివి చెప్తున్నాను.కళ్ళు తెరుచుకుని హదివి తెలుసుకో!
      ఒక్కసారి మక్కా, మదీనాలలో అప్పట్లో జరిగే వ్యాపారం మనం గమనిద్దాం. ఎండాకాలం గడిచిన తరువాత మక్కా నుంచి యెమెన్, అబిస్సీనియాకు వ్యాపారులు గుంపులుగా వెళ్ళేవారు. అదే విధంగా చలికాలం గడిచిన తరువాత మక్కా నుంచి సిరియా వెళ్ళేవారు. వీరందరూ పర్షియా, సిరియా, గాజా, అబిస్సీనియా, యెమెన్ లాంటి దేశాలతో వ్యాపారం నిర్వహించేవారు. మద్యం, పట్టు, తోలు ఉత్పత్తులు, విలువైన రాళ్ళు ఇలా అనేకమైన వాటిని వ్యాపారం చేసేవారు. ఇవి బాగా లాభాలు గడించేవి. కాస్త అటూ ఇటూగా అయిదు లక్షల దీనార్లవరకూ వార్షిక టర్నోవర్ ఉండేది.చలికాలం ముగిసిన వెంటనే మహమ్మదు కారావానులను దాడి చేయమని తన అనుచరులయిన ముస్లిములకు చెప్పాడు. మొదటిసారి హమ్జా ఆధ్వర్యంలో ముప్పై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు. కానీ ఆ కారావానులో మూడు వందలకు పైగా ఉండేసరికి వాళ్ళు అందరూ ఒట్టి చేతులతో తిరిగివచ్చారు. అదే సంవత్సరం ఎండాకాలంలోనూ, ఆ తరువాత మహమ్మదు ఇలా మూడుసార్లు దాడి చేయడానికి వెళ్ళాడు కానీ ఏమీ లాభం లేకపోయింది. ఒకసారి మహమ్మదు ఇలా దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కుర్జ్ ఇబ్న్ జబీర్ అనే మరో అరబ్బు తెగకు చెందిన దోపిడీదొంగ మదీనాకు చెందిన అనేక ఒంటెలను, మేకలను తస్కరించాడు. మహమ్మదు అతనిని వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.ఒకసారి వాళ్ళందరికీ పవిత్రమాసంలో యుద్దం చేసామన్న అపరాధ భావం వారి మనస్సులలొ ఉండి పోయింది. ఆ రాత్రి వారు చెప్పినది విన్న మహమ్మదు వారిని ఊరడించాడు. అప్పుడు మహమ్మదుకు పవిత్రమాసంలో ముస్లిమేతరులను చంపడం కన్నా ఇస్లాముకు వ్యతిరేఖంగా ఉండడం పెద్దపాపమని సందేశం వచ్చింది.మక్కావాసులకు సిరియాతో వ్యాపారం చాలా ముఖ్యం. అది వారికి ప్రాణవాయువు వంటిది. ఇప్పుడు మహమ్మదు వల్ల తమ వ్యాపారానికి ముప్పు వచ్చింది. తమ శత్రువు జీవితాలను కానీ పవిత్రమాసాలయొక్క పవిత్రతను చూచి కానీ ఆగేలా కనబడడం లేదు. కానీ మక్కావాసులు మహమ్మదు మీద దాడికి యోచన చేయలేదు. మహమ్మదు అనుచరులు (ముస్లిములు) అనేకులు మక్కాలోనే ఉన్నప్పటికీ వారిని ఇబ్బందులకు గురి చేయలేదు. కానీ మక్కావాసులకు మహమ్మదు/ముస్లిములకు మధ్య దూరం పెరిగిపోతున్నది.

      అప్పటినుంచి మతం ప్రాతిపదికన యుద్దం చేయవచ్చు అని ముస్లిములకు మహమ్మదు చెప్పాడు. శత్రుత్వాన్ని కాఫిర్లను (ముస్లిమేతరులు) తరిమివేయడం పేరిట మొదలుపెట్టారు. ఇలా చేయడంలో మహమ్మదు ముస్లిములకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసాడు – ఈ భూమి మొత్తం మీద ఇస్లాము తప్ప మరే మతం మిగలకూడదు అని. ఆ యుద్దంలో ఖచ్చితంగా ముస్లిములు గెలుస్తారని వారికి దైవం సాక్షిగా మహమ్మదు చెప్పాడు. అంతేగాక ముస్లిములందరూ యుద్దం చేయడం మాత్రమే కాకుండా యుద్దానికి ధనసహాయం కూడా చేయాలి. ఈ పన్నును “జాకత్” అని పిలుస్తారు. (ఈ పన్ను ఇప్పటికీ ముస్లిములు ఏదైనా ఒక ముస్లిము సంస్థకు దానం చేస్తారు.)ఇలా మహమ్మదు ముస్లిములందరినీ ముస్లిమేతరులపై యుద్దానికి సంసిద్దులను చేసాడు. మక్కావాసుల కారావానులపై దాడి బాగా లాభదాయకంగా ఉండడంతో మదీనావాసులలో ముస్లిమేతరులు కూడా మహమ్మదుతో పాటు వెళ్ళేవారు. ముస్లిమేతరులు ముస్లిములతో కలిస్తే వెంటనే మహమ్మదు వారిని ఆపి వారు ముస్లిములుగా మారితే తప్ప దాడికి రాకూడదని చెప్పేవాడు. దాంతో అప్పటికప్పుడు వారు తమ మతాన్ని మార్చుకొని ముస్లిములుగా మారేవారు. అలా మహమ్మదు అనేకులను ముసిములుగా మార్చగలిగాడు. అలా రెండు మూడు సంవత్సరాలలో మదీనా మొత్తం మహమ్మదు అధికారంలోకి వచ్చింది.

      ఇస్లాము యొక్క చరిత్ర చదివి చెప్తున్నాను.కళ్ళు తెరుచుకుని హదివి తెలుసుకో!

      Delete
  38. This comment has been removed by the author.

    ReplyDelete
  39. Islam is an absolutely unwanted religion. It serves no purpose except dividing the society. Islam ,for no right reason says to its followers that they are superior and that non-muslims are inferior. ask them up. Only non-muslims have contributed to the development of science, mathematics, commerce and technology . Eg: Number System including 0 by Hindus, Art of Surgery and medicine by Hindus, Algebra and Trignometry by Greeks, Mechanics and Calculus by Europeans, etc. And what muslims have done : ruin the civilisations , 9/11,26/11, 7/7 ,Paris,Australia in 2014, San Bernardino , and so on , the list is unending.

    ReplyDelete
  40. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. జకీర్ నాయక్ యేదో పోటుగాడనే ఇమజిలో ఉండి నేను "ఇస్లాము మరియూ జకీర్ నాయక్ పరువు పోగొట్టుకోకూడదని అనుకునేవాళ్ళు హరిబాబు జకీర్ నాయక్ ముందుకు వెళ్ళకుందా ఉంటే బాగుండునని దణ్ణం పెట్టుకోండి!" అన్న మాటకి వాళ్లకి బదులు రోషమొచ్చి చర్చలోకి దిగకుండా ఉంటే నీకూ పుణ్యం పురుషార్ధం దక్కి ఉండేవి కదా!ఇప్పుడు ఏమయింది?జకీర్ నాయక్ హిందూ మతాన్ని వెక్కిరించాలనుకుంటే పులుముడు పాండిత్యంతో అబద్ధాలు చెప్పాలి,అదే హరిబాబు లాంటివాడు ఇస్లామును వెక్కిరించదల్చుకుంటే అబద్ధాలు చెప్పనక్కరలేదు ఇస్లాము గురించిన నిజాలు చెప్పితే చాలు అనేది చెప్పి "సాక్ష్యం" చూపించి మరీ రుజువు చేశాను,అవునా కాదా?

      తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటే, నీకూ సాక్ష్యం వారికీ జకీర్ నాయక్ లాంటివారికీ కూడా సనాతన ధర్మం గిరించి కూడా చెప్పగలను.మచ్చుకి చిన్న కధ:వివేకాననదుడు సర్వమతసభలో "ఆవకాయ ముక్కల్లారా ఆరటికాయ తొక్కల్లారా" అన్నంత వీజీగా "అమెరికన్ సోదర సోదరీమణులారా!" అన్న పిలుపుకి డంగైపోయి చప్పట్లు కొట్టలేదు.ఆ రెండు ముక్కల తర్వాత ఆయన తన గురించి చెప్పుకున్న "ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మరియూ ప్రపంచంలోని అన్ని మతాలకీ తల్లివేరు అయిన సనాతన ధర్మం తరపున మీకు నమస్కరిస్తున్నాను" అనే మాటకి పడిపోయారు.ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే,వివేకానందుడు సర్వమతసభలో చేసిన ప్రసంగాల వల్ల సామాన్యులకి కూడా సనాతన ధర్మం యొక గొప్పదనం తెలిసింది.కానీ అప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని దేశాలలోనూ ఉన్న తాత్వికులకీ జ్ఞానులకీ జిజ్ఞాసువులకీ సనాతన ధర్మం యొక్క గొప్పదనం స్పష్టంగా తెలుసు.దానికి రెండు సాక్ష్యాలు ఆ సన్నివేశం లోనే ఉన్నాయి. మొదటి సాక్ష్యం:అక్కడి ప్రాసంగికుల్లో ప్రతి ఒక్కరూ తమ మతానికి సంబంధించిన చరిత్రలో దిగ్దంతు లైన పండితులే, అయినా వివేకాకందుడి ప్రకటనకి సాదరంగా ఆహ్వానించారే తప్ప ఒక్కరు కూడా సనాతన ధర్మ ప్రశస్తిని వ్యతిరేకించి వాదించలేదు!

      అసలు వివేకానందుడు అనుమతి పత్రంతో సహా అన్నీ పోగొట్టుకుని దిక్కులేకుండా చలికి వొణుకుతూ నడిరోడ్డు మీద నిలబడిన స్థితిలో ఒక అద్భుతం జరగడం ద్వారానే సర్వమతసభలో ఆఖరు ప్రాసంగికుడిగా అడుగు పెట్టగలిగాడు! ఈయన యొక్క కాషాయం దుస్తుల్ని చూసి హిందూ సన్యాసి అని గుర్తు పట్టిన ఇంటి ఇల్లాలు లోపలికి పిలిచి వివరాలు అడిగింది.విషయం తెలుసుకున్న ఆమె కూడా సామాన్యురాలే.కానీ సర్వమతసభకి ప్రత్యేక అనుమతితో వివేకానందుణ్ణి పంపించగలిగిన పెద్దమనిషి ఫోన్ నంబర్ సాధించి ఆయనకి విషయం వివరించింది,అంతే!ఆయనకి కూడా వివేకాకందుడు ఎవరో తెలియకపోయినా "ఈ వ్యక్తి సనాతన ధర్మానికి ప్రతినిధిగా వచ్చాడు" అనే గమనికతోనే ఆ సహాయం చేశాడు. ఒక్క మాట ఎల్లరూ గుర్తుంచుకోండి - సనాతన ధరమ వైభవం జగజ్జేగీయమానంగా ప్రకాశించడానికి వేలొ లక్షల మంది అకర లేదు,నిజమైన సనాతనుడు ఒక్కడు ఉన్నా చాలు!

      "కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోఅమలూల సౌరెక్కునా" అన్న చందాన అహంభావులైన అర్ధపాండిత్యం గాళ్ళకి సనాతన ధర్మం గురించి తెలియదు,తెలుసుకోలేరు,తెలిసినా ఊపయోగం ఉండదు.

      స్వస్తి!

      Delete
  41. ఎక్కువగా సోది వ్రాస్తే నేను చదవను.హిందూమతానికి కట్టుబడితే జీహాదీల చేతుల్లో చచ్చిపోతారని ఎందుకన్నావో చెప్పు ముందు....

    నేనిపుడు హిందూ మతంలో ఉండాలా ? వద్దా ? (స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ నిజం చెప్పాలా అబద్దం చెప్పాలా అని అడక్కు నిజమే చెప్పు.)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @you
      సటానిక్ వెర్సెస్ గురించి జకీర్ నాయక్ ని అడగడమేమిటీ ?
      @Me
      సాటానిక్ వెర్సెస్ యొక్క అసలు కధ తెలుసుకుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలనిపిస్తుంది.

      జీసస్ ఏది చెప్పినా పూర్తి స్పృహలో ఉండి మామూలుగా శిష్యులతో మాట్లాడుతూనే చెప్పాడు గానీ ఈ ప్రవక్త ఏదీ స్పృహలో ఉండి చెప్పేవడు కాదు.ఇప్పటి గణాచారులకి మల్లే అదేదో రకం భ్రమలోకి వెళ్ళిపోయి ఆ భ్రమలో ఏదేదో వాగేసి తెలివిలోకి వస్తూ ఉందేలా జరిగేది వ్యవహారం.మొదట్లో జనం పిచ్చగా జోకుల మీద జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళు.భక్తులు పెరిగాక కొందరు తెలివైన వాళ్ళు వాటిలో ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటూ(?) ఉండటంతో గట్టిగా నిలదీశారు:-(

      ఏం చెప్పాలో తెలియక గాబోలు పుసుక్కున మొదటివి సాతాను చెప్పినవి పొమ్మన్నాడు.దాంతో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి “అంటే,నీతో దేవుడే కాదు సాతాను కూడా మాట్లాడుతున్నాడా,నువ్వు చెప్పేదాంట్లో ఏది దేవుడు చెప్తున్నవో,ఏవి సైతాను చెప్తున్నవో నీకే తెలియదు – నిన్ను మేం నమ్మం ఫో!” అని శంకరాభరణంలో ఆండాళ్ళు లెవేల్లో తూనాబొడ్డనేశారు:-)

      @you
      ఒంటి మీద స్పృహ ఉండే వ్రాస్తున్నావా ? హిందూమతానికి కట్టుబడితే జీహాదీల చేతుల్లో చచ్చిపోతారా ? నువ్వసలు ఇస్లాంలోకి బలవంతంగా తోసేలాగున్నావే !


      @Me
      ఇస్లాము యొక్క చరిత్ర చదివి చెప్తున్నాను.కళ్ళు తెరుచుకుని హదివి తెలుసుకో!
      చలికాలం ముగిసిన వెంటనే మహమ్మదు కారావానులను దాడి చేయమని తన అనుచరులయిన ముస్లిములకు చెప్పాడు. మొదటిసారి హమ్జా ఆధ్వర్యంలో ముప్పై మందిని ఒక కారావానుపై దాడి చేయమని పంపాడు.

      మక్కావాసులకు సిరియాతో వ్యాపారం చాలా ముఖ్యం. అది వారికి ప్రాణవాయువు వంటిది. ఇప్పుడు మహమ్మదు వల్ల తమ వ్యాపారానికి ముప్పు వచ్చింది. తమ శత్రువు జీవితాలను కానీ పవిత్రమాసాలయొక్క పవిత్రతను చూచి కానీ ఆగేలా కనబడడం లేదు. కానీ మక్కావాసులు మహమ్మదు మీద దాడికి యోచన చేయలేదు. మహమ్మదు అనుచరులు (ముస్లిములు) అనేకులు మక్కాలోనే ఉన్నప్పటికీ వారిని ఇబ్బందులకు గురి చేయలేదు. కానీ మక్కావాసులకు మహమ్మదు/ముస్లిములకు మధ్య దూరం పెరిగిపోతున్నది.

      అప్పటినుంచి మతం ప్రాతిపదికన యుద్దం చేయవచ్చు అని ముస్లిములకు మహమ్మదు చెప్పాడు. శత్రుత్వాన్ని కాఫిర్లను (ముస్లిమేతరులు) తరిమివేయడం పేరిట మొదలుపెట్టారు. ఇలా చేయడంలో మహమ్మదు ముస్లిములకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసాడు – ఈ భూమి మొత్తం మీద ఇస్లాము తప్ప మరే మతం మిగలకూడదు అని. ఆ యుద్దంలో ఖచ్చితంగా ముస్లిములు గెలుస్తారని వారికి దైవం సాక్షిగా మహమ్మదు చెప్పాడు.

      మక్కావాసుల కారావానులపై దాడి బాగా లాభదాయకంగా ఉండడంతో మదీనావాసులలో ముస్లిమేతరులు కూడా మహమ్మదుతో పాటు వెళ్ళేవారు. ముస్లిమేతరులు ముస్లిములతో కలిస్తే వెంటనే మహమ్మదు వారిని ఆపి వారు ముస్లిములుగా మారితే తప్ప దాడికి రాకూడదని చెప్పేవాడు. దాంతో అప్పటికప్పుడు వారు తమ మతాన్ని మార్చుకొని ముస్లిములుగా మారేవారు. అలా మహమ్మదు అనేకులను ముసిములుగా మార్చగలిగాడు.


      P.S:తెలుగు చదవడం వస్తే ఎంత బుర్ర తక్కువ సన్నాసికయినా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పేశానని తెలుస్తుంది.మంచిమాటల్తో కాక గడ్డిపెట్టి చెబితే గానీ నీకు అర్ధం కాదేమో!

      అర్ధం కానిదానివి అర్ధం కాలేదని చెప్పకుండా సోది అంటే కుదరదు - మూసుకుని పో!

      Delete
  42. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. పూజారి వరమిస్తే చాలని భావిస్తుంటే బాబ్రీ మసీదు కూల్చడం తప్పు అని ఏ ఒక్క పూజారీ ఎందుకు చెప్పలేదు ? దేవుడు కూడా అన్యాయం జరిగితే ఖండించలేదనేగా అర్ధం ?

      ఇప్పుడు మేము కూల్చిన ఒక్క మసీదుకే ఇంతగా అల్లాడిపోయి ఘోరమైన తప్పు చేశారని బ్రాహ్మణుల్ని క్షమాపణ అడిగే నువ్వుఊ,మా మూడు పొదుగుల గోమాతని చంపేశారు,మూడు గుమ్మటాల తల్లిని నరికేశారు అని అఘోరించిన ప్రో ముస్లిం కవులూ అప్పుడు మీరు కూల్చిన 3000 ఆలయాలకీ క్షమాపణలు చెప్పండి!ఈరోజు మీకు మీకిష్తమైన భవనాన్ని కూల్చితే కలుగుతున్న బాధ ఆరోజు మాకూ కలిగిందీ గదా దానికి ఎవరు క్షమాపణ చెబుతారు?

      Delete
  43. 2.స్వభావాన్ని బట్టి వర్ణాలను నిర్ణయిస్తే బాబ్రీ కూల్చివేతలో మరణించిన 2 వేలమంది మరణాలకు కారణమైన వారి బాధ్యులనూ,వారిని ప్రోత్సహించిన వారిది ఏ వర్ణమని చెప్పాలి ?

    ReplyDelete
    Replies
    1. ఈ రెండువేల మందికే ఇంత అల్లాడిపోతున్నారు.గుడి కూల్చి మసీదును కట్టిన నాటినుంచి దగ్గిర దగ్గిర లక్షమంది హిందువులు రామాలయ నిమాణం కోసం పరితపిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు?క్నాదు,క్నాదు - మీరు అబద్ధాలు చెప్తున్నారు అని ఎంత నిక్కచ్చిగా లెక్కలు తీసినా ఖచ్చితంగా 50,000 మందికి పైనే లెక్కకి తేల్తారు!మరి వాళ్లకోసం ఎవడు ఏడుస్తాడు?ఎవర్ని,ఎంతమందిని ఉరితియాలి వాళ్ళందరి చావుకీ కారణమైనందుకు?

      ఒకనాడు తమ పూర్వీకులు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకునే ఆలోచనా విజ్ఞతా ఇప్పటి ముస్లిములకి ఉంటే వెంఠనే అయోధ్య,కాశీ.మధుర ఆలయాల్ని ఎలాంటి షరతులూ పెట్టకుండా,ఏమాత్రం వివాదాలకి తావివ్వకుండా ఉండే శాంతియుతమైన ఒప్పందాలతో అప్పగించాలి!పరిస్థితులు ఇప్పుడున్నంత అనుకూలంగా భవిష్యత్తులో ఉండకపోవచ్చు!హిందువులు రాజకీయంగా మరింత ఐక్యం అయితే మీ అనుమతులూ,అంగీకారాలొ,వేడికోళ్ళూ,నిరసనలూ,ప్రతీకార విధ్వంసపు బెదిరింపులూ - వేటికీ భయపడకుండా కట్టుకున్న రోజున ముస్లిములు రాజకీయంగా,సామాజికంగా,నైతికంగా చాలా నష్తపోతారు,ఆలోచించుకోండి!

      Delete
  44. This comment has been removed by the author.

    ReplyDelete
  45. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నువ్వు ఒక సంవత్సరం పాటు మాట్లాదకుండా ఉందగలిగితే నేను ఒకే ఒక నెలరోజుల లోపల ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా అయోధ్యని మాత్రమే కాదు,కాశీ మధురల్ని కూడా విముక్తం చేసి చూపిస్తాను!

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. S:తెలుగు చదవడం వస్తే ఎంత బుర్ర తక్కువ సన్నాసికయినా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పేశానని తెలుస్తుంది.మంచిమాటల్తో కాక గడ్డిపెట్టి చెబితే గానీ నీకు అర్ధం కాదేమో!

      అర్ధం కానిదానివి అర్ధం కాలేదని చెప్పకుండా సోది అంటే కుదరదు - మూసుకుని పో!

      Delete
    5. @neehaarika
      సటానిక్ వెర్సెస్ ఎవడు వ్రాసాడు ?జవాబు చెప్పమని నువ్వు ఎవరిని అడుగుతున్నావు ? క్లారిటీ తెచ్చుకో!

      @haribaabu
      కొన్ని సార్లు కొన్ని సందేశాలు ఇతర సందేశాలను తప్పనేవి. ఒక సందేశం ముందు వచ్చిన సందేశం తప్పని, ఇప్పుడు వస్తున్నది మాత్రమే నిజమని చెప్పేవి. వీటినే సాతానిక్ వెర్సెస్ (Satanic Verses) అంటారు. అందరూ సందేశాలు నిజము కాదని అనుకోవడం మొదలుపెట్టారు. "ఒకవేళ నిజమే అయితే, ఏవి నిజం, ఏవి కావు? సైతాను కూడా సందేశాలు పంపగలుగుతున్నాడంటే మహమ్మదును ఎంతమాత్రం నమ్మగలం?" అని అనుకున్నారు. మూడు నెలలు కూడా గడవకుండానే వారిలో కొందరు వెనుకకు తిరిగి పోయారు.

      P.S:ఏదీ సరిగ్గా చదవ్వు!పాయింటు మీద రీసెర్చి చహెసే సత్తా అలేదు.సాటానిక్ వెర్సస అనంగానే సాల్మన్ అర్ష్దె రాసిన బుక్కు నై ఫిక్సయిపోయావు.

      సాక్షాత్తూ అహ్మద్ ఖురేషీ మూర్చరోగిలా తన్నుకుంటూ చేసిన సంధి ప్రేలాప్నల వంటి దైవావబోహనలు ఒకదాన్ని మరొకటి వ్యతిరేకిస్తూ ఉంటే విన్నట్టి శిష్క చూడామణుల్లోనే ఇంకా బుర్ర మిగిలి ఉన్నవాళ్ళౌ అదేంతని నిలదీస్తే మళ్ళీ స్వయంగా అహ్మద్ ఖురేషీయే అవొ సానాత్ను వాక్యాలు అన్నాడు.అదీ సాతానిక్ వర్సస్ అసలు ఖధ.

      చాలా, ఇంకా పెట్టాలా?

      Delete
  46. This comment has been removed by the author.

    ReplyDelete
  47. నీహారిక గారూ, మీ యీ వాక్యం "నా చేత బలవంతంగా బ్లాగ్ మానిపించడం నా భర్తకు గానీ నన్ను పుట్టించినోడికి కానీ సాధ్యపడలేదు." అన్నది చాలా ఆశ్చర్యం కలిగించింది. మీ చేత ఎవరైనా బ్లాగువ్యాసంగం మానుకోమని బలవంతం చేయవలసిన అవసరం ఏముంటుంది? అదీ కాక, ఇలాంటి వ్యక్తిగత విషయాలను దయచేసి వ్రాయవద్దు. అవి అందరికీ బహిర్గతం కావలసిన అవసరం లేదు కదా!

    హరిబాబు గారూ, నీహారిక గారూ, మిగిలిన సాటి తెలుగుబ్లాగరు మహాశయులూ, ఒక్క విషయం ఆలోచించ ప్రార్థన. బ్లాగుల్లో వ్యక్తిగత యుధ్ధాలవలన ప్రయోజనం ఏమీ ఉండదు కదా. అందరమూ ఇలా నిత్యం మాటకు మాట అనుకుంటూ గొడవపడుతుంటే బ్లాగులు చదివేవారికి అందరిమీదా దురభిప్రాయం కలగవచ్చును. కనుక తెలుగుబ్లాగులోకపు విస్తృతప్రయోజనాల దృష్ట్యా అందరమూ శాంతం వహించటం మంచిదని నా విన్నపం.

    ఈ వ్యాఖ్య ఎవరికైనా నచ్చకపోతే క్షంతవ్యుడిని. (కనీసం అభ్యంతరం లేని వారైనా ఈ విషయం ఆలోచించగోర్తాను.)

    ReplyDelete
  48. This comment has been removed by the author.

    ReplyDelete
  49. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. 1).నాతో వాదించలేనని ఒప్పుకుంటున్నావన్న మాట ! నేను ప్రతిసారీ ఇలాగే వదిలేస్తుంటే పోటుగాడిలాగా ఫోజు కొడుతున్నావు. నీలాంటివాళ్ళను వదిలేస్తే లాభం ఉండదు.నాలుగు తన్నులు తన్నిస్తే కానీ దారికి రారు.
      ans:ఇది లేబర్ భాష కాదని మీ అభిప్రాయం అయితే ఇంక బూతులు మాట్లాడినా సభ్యతాయుతమైన భాషే అవుతుంది - సంఝే!

      2.నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక పుస్తకం వ్రాసిన తర్వాత మరొక పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకాన్ని జనాలు నమ్మేస్తారా ? ముందు వచ్చిన పురాణాలను కూడా నమ్ముతారా ? వదిలేస్తారా ?

      ans:ఒక మనిషి ఒకసారి ఇది నాకు దేవుడు చెప్పింది అనీ ఇంకొకసారి దానికి విరుద్ధంగా ఇంకొకదాన్ని దేవుడు నాతో చెప్పింది అనీ,అదేమిటని అడిగితే "క్నాదు,క్నాదు - మోద్టిది సైతాను చెప్పింది:-(" అని తడబడి నవ్వులపాలైన హాస్యకదంబం కూదా నీకు పవిత్ర పురాణంలా కనిపించింది - హ్హ హ్హ హ్హ!మొదట నీకు సాతానిక్ వెర్స అంటే సాల్మన్ రష్దీ రాసిన పుస్తకం అని తప్ప అది అహ్మద్ ఖురేషీ చెప్పీనదానికి సంబంధించినది అని కూడా తెలియదు మొనగత్తెలా చర్చలోకి రావటం దేనికి?

      3.బుర్రలేదన్నది అందుకే ముందు వచ్చిన పురాణానికంటే వెనుక వచ్చిన తన్‌హాయీ కి ఎక్కువ వేల్యూ ఉంది అని చెప్తున్నావా ? దీనిక్కూడా క్లారిటీ ఇవ్వూ !
      ans:అసలు నీకు ఇస్లాము గురించి గానీ ఖురాన్ గురించి గానీ ఏమీ తెలియదు.అలాంటప్పుడు నువ్వు చర్చ అంటున్న అర్ధం పర్ధం లేని కామెంట్ల సుత్తి ఎందుకు వేసినట్టు?ఇంకెప్పుడూ తెలియని విషయం గురించి తెలిసినట్టు పోజులు కొట్టకు.నీ నెరజాణతనం నీ మొగుడి దగ్గిర చూపించుకో.ఎంత గయ్యాళితనం చూపించినా కటుకున్నందుకు పడి ఉంటాడు.

      ఎ బ్లాగు అడ్మిన్ కూడా భగవధ్గీత గురించి నాచేత ఝాడింపులు అనుభవించి ఉన్నాడు - సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన స్త్యాల ముందు నీ ఆధారాలు లేని వూకదంపుడు సొల్లు ఏమీ పీకలేదు, నువ్వు ఎవర్నీ ఝడిపించ లేవు!

      Delete
  50. 5.
    నీహారికAugust 4, 2016 at 3:46 AM
    This comment has been removed by the author.
    Reply
    మళ్ళీ మొదలు చెత్త కామెంట్లని నీకు నువే డెలీట్ చెయ్యటం!అసలు చెత్త కామెంట్లు వెయ్యటం దనికి?మళ్ళీ తీసెయ్యడం దేనికి?

    ఓహో!ననెను చాలా అమాయకురాల్ని,ఎక్కడైనా నీచమైన కామెంతు వేశానా - ఉంటే చూపొంచండి అని దబాయించడానికా!నేను వర్డ్ డాక్యుమెంటుల్లో కాపీలు తెసుకున్నానుగా వెర్షన్లు వెర్షన్లుగా - నీ చెత్త పాండిత్యమంతా చాలా సేఫ్:-)

    ReplyDelete
  51. యూ జీ శ్రీ రామ్ గారు

    నీహారిక గారి కామింట్లన్నీ హాట్ కేక్ అండీ . కాలాతీతమై వస్తే దొరకవు :)

    జిలేబి

    ReplyDelete
  52. *అంతర్జాతీయంగా మీడియా కేవలం యూదుల,క్రైస్తవుల చేతుల్లో ఉంది కాబట్టి, వారికి బద్ధ శత్రువులు ముస్లింలే కాబట్టి మరీ ఎక్కువు చేస్తున్నారు. ప్రపoచం చేత నమ్మిస్తున్నారు. యూదుల,క్రైస్తవుల దారుణాలు ఇంతా,అంతా చెప్పండి?*

    భారతీయులకి యుదులకి విభేదాలు ఎమిలేదు. ఆ మటకొస్తే అమెరికా వాడు ఇండియా వారిమీద ఒక చిన్న బాంబు కూడా ఇప్పటివరకు వేయలేదు. మీరేదో ఊహించుకొని వాళ్లను అనుమానిస్తూ, కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మన మీద కుట్రలు చేస్తున్నారు అనే ఆరోపణలకు స్వస్తి చెపుతూ పాకిస్థాన్ ప్రముఖ మేధావి హసన్ నిసర్ జవాబిచ్చాడు.

    https://www.youtube.com/watch?v=_zY6ryaVkbM

    https://www.youtube.com/watch?v=v6_RR5omrao

    ReplyDelete
  53. హరిబాబు గారు రాసినవన్నీ ఆధ్వర్ఆధారాలు లేని పిట్టకథలు....

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్